ప్రకాశం

  • Home
  • సోమశేఖర్‌రెడ్డి సేవలు మరువలేనివి

ప్రకాశం

సోమశేఖర్‌రెడ్డి సేవలు మరువలేనివి

Nov 29,2023 | 23:40

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కె.సోమశేఖరరెడ్డి విద్యార్థులు క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దారని యుటిఎఫ్‌ నేతలు కొనియాడారు. ఫిజికల్‌…

వాల్‌పోస్టర్లు ఆవిష్కరణ

Nov 29,2023 | 23:36

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : విజయవాడలోని జింఖానా గ్రౌండ్‌లో డిసెంబర్‌ 10న కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల…

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

Nov 29,2023 | 23:34

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ : అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ డిమాండ్‌ చేశారు. స్థానిక పూల…

2 నుంచి క్రికెట్‌ టోర్నమెంట్‌

Nov 29,2023 | 23:32

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు, పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌ ప్రాంగణంలో ఆధ్వర్యంలో వచ్చేనెల 2న ప్రకాశం క్రికెట్‌…

ప్రభుత్వ వేధింపులతో వాలంటీర్ల రాజీనామా

Nov 29,2023 | 16:19

ముత్తుముల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వాలంటీర్లు ప్రజాశక్తి – గిద్దలూరు : జగన్ ప్రభుత్వ వేదింపులు తాళలేక తాము తాము టీడీపీ కండువాకప్పుకున్నామని మండలంలోని సంజీవరావు…

మార్కాపురంలో టిడిపి ప్రచారం

Nov 29,2023 | 12:43

ప్రజాశక్తి-మార్కాపురం : పట్టణంలోని 17వ వార్డ్ లో మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జి కందుల రామిరెడ్డి…

నాణ్యతలేని భోజనం పెడితే చర్యలు

Nov 29,2023 | 00:42

ప్రజాశక్తి-కనిగిరి కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలను మంగళవారం కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం…

30 వైసిపి కుటుంబాలు  టిడిపిలోచేరిక

Nov 29,2023 | 00:37

ప్రజాశక్తి-పొదిలి: మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో మంగళవారం పొదిలి మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన 30 ఎస్‌సి వైసీపీ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో…

చంద్రన్న పాలన కోసం ప్రజల నిరీక్షణ: డాక్టర్‌ ఉగ్ర

Nov 29,2023 | 00:34

ప్రజాశక్తి-కనిగిరి: రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు చంద్రన్న పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర…