టిడిపిలోకి భారీగా చేరికలు
ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. శుక్రవారం కనిగిరి టిడిపి క్యాంపు కార్యాలయంలో గన్నవరం గ్రామానికి చెందిన మాలపాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-వెలిగండ్ల: వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన పలువురు టిడిపిలో చేరారు. శుక్రవారం కనిగిరి టిడిపి క్యాంపు కార్యాలయంలో గన్నవరం గ్రామానికి చెందిన మాలపాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-కనిగిరి: ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావలసిన డిఏ, పిఆర్సి, బకాయిలు సరెండర్ల బకాయిలు చెల్లించాలని కోరుతూ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశలవారీగా చేస్తున్న పోరాటంలో…
ప్రజాశక్తి-ఒంగోలు తెలుగుజాతి ఆత్మగౌరవ పతాక ఎన్టిఆర్ అని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ రావు తెలిపారు. స్థానిక సివిఎన్ రీడింగ్ రూం ఆవరణలో ఒంగోలు ఎన్టిఆర్…
ప్రజాశక్తి-మార్కాపురం : ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. యుటిఎఫ్ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో…
ప్రజాశక్తి-అర్ధవీడు : ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు ఖాతాదారులు వీరభద్రాపురం గ్రామానికి చెందిన చిలకరాజు ,కందుకూరు గ్రామానికి చెందిన కష్ణారెడ్డి ఇటీవల మృతిచెందారు.మృతులు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో పి ఎంజెజె…
ప్రజాశక్తి-శింగరాయకొండ : రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల కబడ్డీ జట్టుకు శింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ హైస్కూల్ చెందిన ఏడుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు పి.…
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బేసిన్ పల్లె పాలెంకు చెందిన తంబు పెద్ద కోటేశ్వరరావు, చిన్నకోటేశ్వరరావు, సిద్దు, నరసింహారావు, శ్రీను, అంజయ్య,…
ప్రజావక్తి -వెల్లిగండ్ల : ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు…
ప్రజాశకి-దర్శి: ఓటర్ల తుది జాబితాను ఈ నెల 22న ప్రచురిస్తామని ఎన్నికల అధికారి లోకేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన రాజకీయ పార్టీలతో స్థానిక తహశీల్దారు కార్యాలయంలో చర్చించారు.…