ప్రకాశం

  • Home
  • టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ : గూడూరి

ప్రకాశం

టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ : గూడూరి

Jan 31,2024 | 00:27

ప్రజాశక్తి-పెద్దదోర్నాల : టిడిపితోనే ప్రజల భవిష్యత్‌ గ్యారెంటీ సాధ్యమని టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ…

డాక్టర్‌ గురుబ్రహ్మంకు అంతిమ వీడ్కోలు

Jan 31,2024 | 00:26

ప్రజాశక్తి -కనిగిరి : కనిగిరి పట్టణానికి చెందిన ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ చప్పరపు గురుబ్రహ్మం అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని టిడిపి…

శిద్దా వెంకట సుబ్బారావు మృతి

Jan 31,2024 | 00:25

ప్రజాశక్తి -చీమకుర్తి : మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు, శ్రీవాసవీ గ్రానైట్‌ అధినేత శిద్దా వెంకట సుబ్బారావు(84) అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన గత వారం…

విద్యార్థులు కష్టపడి చదవాలి : మంత్రి

Jan 31,2024 | 00:18

ప్రజాశక్తి-కొండపి విద్యార్థులు కష్టపడితే చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విద్యార్థులకు సూచించారు. కొండపిలోని సీతారామకల్యాణమండపంలో విజయసాధన…

రక్తదానం ప్రాణదానంతో సమానం

Jan 31,2024 | 00:16

ప్రజాశక్తి-దర్శి : రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి,…

కబడ్డీ పోటీలకు డైట్‌ బాలికల టీం ఎంపిక

Jan 30,2024 | 00:54

ప్రజాశక్తి-సంతనూతలపాడు: చీమకుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్ర’ నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలలో మండలంలోని మైనంపాడు డైట్‌ బాలికల టీం పాల్గొని విశేష ప్రతిభ…

ఓటరు వెరిఫికేషన్‌పై అప్రమత్తంగా ఉండాలి: కందుల

Jan 30,2024 | 00:51

ప్రజాశక్తి-పొదిలి: వచ్చే నాలుగైదు రోజుల్లో బూత్‌ లెవల్‌ నాయకులు, కార్యకర్తలు, ఇన్‌ఛార్జులు అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. సోమవారం పొదిలి పట్టణంలో…

టిడిపిలో చేరిక

Jan 30,2024 | 00:48

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి నియోజకవర్గంలో టిడిపిలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం నూనె నారాయణ యాదవ్‌ ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గానికి చెందిన 30 మంది యువత వైసీపీని వీడి…

జగన్‌రెడ్డికి కౌంట్‌డౌన్‌ మొదలైంది: విజయకుమార్‌

Jan 30,2024 | 00:47

ప్రజాశక్తి-సంతనూతలపాడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కౌంట్‌డౌన్‌ ప్రారభమైందని, వైసిపి దురాగతాలు అంతమవటానికి ఇంకా 74 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి…