ప్రకాశం

  • Home
  • అభివృద్ధి పనులు ప్రారంభం

ప్రకాశం

అభివృద్ధి పనులు ప్రారంభం

Mar 10,2024 | 01:07

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎం వేములపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు మేరుగు నాగార్జున శుక్రవారం రాత్రి ప్రారంభించారు. గ్రామంలో…

సిద్ధం సభను జయప్రదం చేయండి: బూచేపల్లి

Mar 10,2024 | 01:04

ప్రజాశక్తి-కురిచేడు ఈ నెల 10వ తేదీన జరిగే సిద్ధం సభను జయప్రదం చేయాలని వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపు నిచ్చారు. శనివారం…

కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యం

Mar 10,2024 | 01:01

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కాంగ్రెస్‌ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్‌రాజు అన్నారు. శనివారం యర్రగొండపాలెంలోని హనుమాన్‌ లాడ్జిలో ఏర్పాటు చేసిన…

శివరాత్రి వేడుకల్లో భక్తుల ఇక్కట్లు

Mar 10,2024 | 00:38

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో భక్తులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. శివరాత్రి…

కార్పొరేట్ స్కూల్‌కు ఎందుకు వెళ్తున్నాం

Mar 9,2024 | 23:30

ప్రజాశక్తి -శింగరాయకొండ విద్యా వ్యవస్థ బాగలేదని చెబుతూనే ఉన్నాం. కానీ గ్రామంలోని స్కూలు వదిలి కార్పొరేట్ స్కూల్‌కు ఎందుకు వెళ్తున్నామో ఒక్కసారి ఆలోచించాల్సిన అంశమని హైకోర్టు న్యాయమూర్తి…

తొలి పాత్రికేయునికి నివాళి 

Mar 9,2024 | 11:42

ప్రజాశక్తి-మార్కాపురం : తొలి పాత్రికేయుడు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ ప్రాంతంలో తొలి పాత్రికేయులు ఓరుగంటి వేంకట రమణయ్య వర్ధంతి సందర్భంగా మార్కాపురం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఉన్న…

బండలాగుడు పోటీలు ప్రారంభం

Mar 9,2024 | 01:10

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం రామాపురం గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా వైసిపి గిద్దలూరు ఇన్‌ఛార్జి కుందురు నాగార్జునరెడ్డి బండలాగుడు పోటీలు ప్రారంభించారు. రామాపురం గ్రామం శివాలయంలో ప్రత్యేక…

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

Mar 9,2024 | 01:08

ప్రజాశక్తి-కంభం రూరల్‌: కంభం మండలంలోని తురిమెళ్లలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో స్థానిక సర్పంచ్‌ నారిశెట్టి వీరమ్మ, షేక్‌ రసూల్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి గ్రామానికి…

మహిళా క్రీడాకారులకు ఘన సత్కారం

Mar 9,2024 | 01:06

ప్రజాశక్తి-శింగరాయకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుక్రవారం శింగరాయకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో టీ నాగేష్‌ కుమారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి ప్రజాప్రతినిధులకు, ఆడుదాం ఆంధ్రలో…