ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి : ఇఆర్ఒ
ప్రజాశక్తి-కొండపి : దేశ పౌరుడిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అందరి బాధ్యత అని ఎన్నికల రిటర్నింగ్ అదికారి ఎ.కుమార్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద…
ప్రజాశక్తి-కొండపి : దేశ పౌరుడిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అందరి బాధ్యత అని ఎన్నికల రిటర్నింగ్ అదికారి ఎ.కుమార్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద…
ప్రజాశక్తి-పుల్లలచెరువు : వైసిపి పుల్లలచెరువు మండల కన్వీనర్ బోగోలు వెంకట సుబ్బారెడ్డి, మరికొందరు శుక్రవారం ఉండవల్లిలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.జయంతి బాబు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా ఢిల్లీ…
హనుమంతునిపాడు : హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామపంచాయ పరిధిలోని పాపిరెడ్డి పల్లి ఎస్సి కాలనీలో టిడిపి జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి…
ప్రజాశక్తి-ముండ్లమూరు : మండల పరిధిలోని బొప్పూడివారిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన కొనికి వెంకటేశ్వర్లు గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ…
ప్రజాశక్తి – పొన్నలూరు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని కొండపి ఎంఎల్ఎ డాక్టర్ డోల శ్రీ బాల…
ప్రజాశక్తి మద్దిపాడు : అంగన్వాడీ ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజూ గురువారమూ కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు…
ప్రజాశక్తి -కనిగిరి : సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. కనిగిరి పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా…
ప్రజాశక్తి – పొదిలి : రైతులకు మద్దతుగా ఢిల్లీ నిర్వహించ తలపెట్టిన కిసాన్-మజ్దూర్ మహాపంచాయితీకి మద్దతుగా సిఐటియు నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా…