ప్రకాశం

  • Home
  • విద్యార్థులు కష్టపడితే ఉన్నత శిఖరాలకు..

ప్రకాశం

విద్యార్థులు కష్టపడితే ఉన్నత శిఖరాలకు..

Feb 1,2024 | 23:45

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్న శిఖరాలకు చేరుకోవచ్చని సినీ హీరో, బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు తెలిపారు. ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిణి జూనియర్‌ కళాశాల…

మాజీ సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ‘కోలా’ భేటీ

Feb 1,2024 | 23:42

!ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డితో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోలా ప్రభాకర్‌ గురువారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగహంలో…

మహిళల అభ్యున్నతే ప్రభుత్వ థ్యేయం

Feb 1,2024 | 23:41

ప్రజాశక్తి-దొనకొండ : మహిళల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. దొనకొండ సచివాలయం వద్ద డ్వాక్రా మహిళలకు నాల్గో విడత అసరా…

ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపుతా : ఉగ్ర

Feb 1,2024 | 23:37

ప్రజాశక్తి -కనిగిరి : తనను ఆదరిస్తే కనిగిరి నియోజకవర్గాన్ని అభివద్ధి చేసి చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు.…

మహిళల ఆర్థిక స్వాలంబనే జగనన్న ఆశయం : హనిమిరెడ్డి

Feb 1,2024 | 14:44

ప్రజాశక్తి -అద్దంకి (ప్రకాశం) : మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పథకాలను సృష్టించి అమలు చేసి ఆచరణలో చూపిన ఘనత…

‘వెలిగొండ’ పూర్తి కాకుండానే జాతికి అంకితమా: సిపిఎం

Jan 31,2024 | 23:57

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనం సిపిఎం కనిగిరి పట్టణ కమిటీ జనరల్‌ బాడీ సమావేశం బుధవారం ఎస్‌కె బషీర అధ్యక్షతన జరిగింది. సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం…

బిసిల ఓట్లతో గెలిచి.. వారికే వెన్నుపోటు

Jan 31,2024 | 23:55

ప్రజాశక్తి-వెలిగండ్ల బిసిల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్‌రెడ్డి బిసిలను అభివృద్ధి చేయకుండా వెన్నుపోటు పొడిచారని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. బుధవారం…

సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: టీడీపీ

Jan 31,2024 | 23:53

ప్రజాశక్తి-సంతనూతలపాడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పెట్టిన అక్రమ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌…

‘వెలిగొండ’ నిర్మాణంలో ప్రభుత్వాలు విఫలం

Jan 31,2024 | 23:51

ప్రజాశక్తి-పామూరు: వెలిగొండ ప్రాజెక్టు నిర్మించే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌ ఆరోపించారు. బుధవారం సిపిఎం మండల కమిటీ సమావేశం…