ప్రకాశం

  • Home
  • కరువు నివారణ చర్యలు చేపట్టాలి

ప్రకాశం

కరువు నివారణ చర్యలు చేపట్టాలి

Dec 22,2023 | 00:50

ప్రజాశక్తి-సిఎస్‌పురం: వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో కరువు పరిస్థితులు ఏర్పడటం వల్ల రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కరువు నివారణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ…

అంగన్‌వాడీ సమ్మెను పరిష్కరించాలి: ఐద్వా

Dec 22,2023 | 00:48

ప్రజాశక్తి-సంతనూతలపాడు: అంగన్వాడీ కార్యకర్తలు గత పది రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్‌ చేశారు. గురువారం…

జేవీవీ చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌

Dec 22,2023 | 00:46

ప్రజాశక్తి-సంతనూతలపాడు: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌ స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. టాలెంట్‌ టెస్ట్‌ ప్రశ్న పత్రాలను…

నిర్లక్ష్యం నీడలో ఆర్వో ప్లాంట్‌

Dec 22,2023 | 00:15

ప్రజాశక్తి-సిఎస్‌పురం రూరల్‌: మండలంలోని ఏ కొత్తపల్లి గ్రామంలో మరమ్మతులకు గురైన ఆర్వో ప్లాంట్‌ను బాగు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో గ్రామస్తులు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.…

ప్రపంచీకరణ విధానాలపై పోరాడాలి

Dec 22,2023 | 00:10

ప్రజాశక్తి-సంతనూతలపాడు: గత రెండున్నర దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ప్రపంచీకరణ విధానాలు ప్రజల జీవితాను చిన్నాభిన్నం చేస్తున్నాయని ఐద్వా రాష్ట్ర నాయకురాలు శ్రీనివాస కుమారి, సీఐటీయూ జిల్లా నాయకులు…

శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి : జెవివి

Dec 21,2023 | 23:49

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని అలమరుచుకోవాలని జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్‌ బి. సీతారామశాస్త్రి పేర్కొన్నారు. స్థానికరెడ్డి మహిళా జూనియర్‌…

సిఎం జగన్‌ జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 23:48

ప్రజాశక్తి -మార్కాపురం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి సారధ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.…

గ్రామ రెవెన్యూ సహాయకులకుపే స్కేల్‌ వర్తింపజేయాలి : సిఐటియు

Dec 21,2023 | 23:33

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణ రాష్ట్రంలాగే పే స్కేల్‌ను వర్తింపజేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు గ్రామ రెవెన్యూ…

విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు : ఎమ్మెల్యే

Dec 21,2023 | 23:30

ప్రజాశక్తి-మార్కాపురం : సిఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తెలిపారు. స్థానిక జడ్‌పి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ…