నాగార్జునరెడ్డికి గ్రామస్తుల మద్దతు
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్: గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ…
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్: గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గ…
ప్రజాశక్తి-చీరాల: బీసీలను అణగదొక్కుతూ పేరుకు మంత్రి పదవులు ఇచ్చి వారి సమస్యలు తెలిపేందుకు వెళితే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని బీసీ…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: టిడిపిలోకి వలసలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం పెద్దారవీడు మండలం గొబ్బూరుకు చెందిన 60 వైసీపీ కుటుంబాల వారు, అలాగే పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురం…
ప్రజాశక్తి-దర్శి: పేదల సంక్షేమమే తన థ్యేయమని వైసిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని జముకులేదిన్నె, తాళ్లూరు మండలం…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆదరిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని వైసిపి సంతనూతలపాడు నియోజక వర్గ అభ్యర్థి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి…
ప్రజాశక్తి-కొనకనమిట్ల : వైసిపితోనే అన్ని వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని వైసిపి మార్కాపురం నియోజక వర్గ అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు తెలిపారు. మండలంలోని కొనకన మిట్ల,…
ప్రజాశక్తి-దర్శి : టిడిపితోనే రైతుల సంక్షేమం సాధ్యమని టిడిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని అబ్బాయిపాలెం, నడింపల్లి, కొత్తూరు,…
ప్రజాశక్తి-శింగరాయకొండ : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం బింగినపల్లి…
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి జె.వి.మోహన్గౌడ్ ఒంగోలు : స్థానికుడిగా ఒక్క అవకాశం తనకు ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధి చేయటానికి అహర్నిశలు శ్రమిస్తానని ఒంగోలు పార్లమెంట్…