ప్రకాశం

  • Home
  • అరుణోదయ పాఠశాల వార్షికోత్సవం

ప్రకాశం

అరుణోదయ పాఠశాల వార్షికోత్సవం

Mar 7,2024 | 01:15

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణానికి చెందిన అరుణోదయ ఐఐటీ ఫౌండేషన్‌ స్కూల్‌, శర్వాణి విద్యానికేతన్‌ సంస్థల ఆధ్వర్యంలో స్థానిక సీతారామ కల్యాణ మండపంలో 28వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ…

మహిళలు రాణించాలి: ఎంపీపీ

Mar 7,2024 | 01:11

ప్రజాశక్తి-కొమరోలు: మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారని, ఆదర్శంగా నిలుస్తూ కుటుంబాలకే వెన్నుదన్నుగా ఉంటున్నారని ఎంపీపీ కామూరి అమూల్య అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరిం చుకొని బుధవారం…

ఇజ్రాయిల్‌ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి

Mar 7,2024 | 01:05

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి వద్ద రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కాన్వారు ఢకొీని బుధవారం తెల్లవారుజామున రాజుపాలెం గ్రామానికి చెందిన ఇజ్రాయిల్‌(19)…

బీసీ డిక్లరేషన్‌ హర్షణీయం: డాక్టర్‌ ఉగ్ర

Mar 7,2024 | 01:02

ప్రజాశక్తి-కనిగిరి: బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి బీసీ ప్రజానీకంలో కోటి ఆశలు నింపడం హర్షణీయమని కనిగిరి టిడిపి అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక అమరావతి…

మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం

Mar 6,2024 | 01:03

ప్రజాశక్తి-పొదిలి: వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడతానని, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ మాటలు నీటి మూటలు అయ్యాయని వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్‌…

డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన పెంచుకోవాలి

Mar 6,2024 | 00:59

ప్రజాశక్తి-సంతనూతలపాడు: డిజిటల్‌ చెల్లింపు అవగాహన వారోత్సవాల్లో భాగంగా మండలంలొని మైనంపాడు డైట్‌లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌బిఐ అధికారి నాగరాజు మాట్లాడుతూ ప్రతి…

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

Mar 6,2024 | 00:54

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: మండలంలోని మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక సమావేశం మండల సమాఖ్య అధ్యక్షురాలు కొర్రపోలు జ్యోతి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.…

ఎంఇఒ కార్యాలయానికి కుర్చీల బహూకరణ

Mar 6,2024 | 00:52

ప్రజాశక్తి-సంతనూతలపాడు: కృష్ణసాయి గ్రానైట్స్‌ అధినేత శిద్దా హనుమంతరావు సుమారు 30 వేల రూపాయల విలువ చేసే 50 కుర్చీలను స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి మంగళవారం…

దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కే : మద్దిశెట్టి

Mar 6,2024 | 00:03

ప్రజాశక్తి-టంగుటూరు దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కు మాత్రమేని పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ మద్దిశెట్టి శ్రీధర్‌ తెలిపారు. స్థానిక పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం…