ఘనంగా మేడే వేడుకలు
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధానమైన నాలుగు సెంటర్లలో…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెంలో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సీపీఎం కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధానమైన నాలుగు సెంటర్లలో…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు, వైద్య సిబ్బంది అందరి సహకారంతోనే రెండేళ్లపాటు సంతృప్తిగా విధులు నిర్వహించినట్లు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం భగవాన్ నాయక్…
ప్రజాశక్తి-గిద్దలూరు గిద్దలూరు పట్టణంలో ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిల సమక్షంలో సమాజ్ వాది పార్టీ మహిళా…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనను, బిజెపి తొత్తుగా మారిన వైసీపీలను ఓడించాలని సీపీఎం ప్రజలకు పిలుపునిచ్చింది. స్థానిక…
ప్రజాశక్తి-పుల్లలచెరువు పుల్లలచెరువు అభివృద్ధి చెందాలంటే టిడిపిని గెలిపించాలని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు కుమార్తె డాక్టర్ గూడూరి చెల్సియా, కుమారుడు గూడూరి అజిత్ అన్నారు. సోమవారం…
ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్ఛార్జి ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో గడికోట పంచాయతీ మాజీ సర్పంచులు ముచ్చుకుండ్ల రామసుబ్బయ్య, మందగిరి రంగస్వామి, దూదేకుల నరసింహులు…
ప్రజాశక్తి-వేటపాలెం: జరగనున్న ఎన్నికలలో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వెంకటేష్ బాబు ను గెలిపించాలని కరణం గీత కోరా రు. సోమవారం మండల పరిధి లోని దేశాయిపేట…
ప్రజాశక్తి-వేటపాలెం: జరగనున్న ఎన్నికలలో చీరాల అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కుమారుడు గౌరీ అమర్ నాథ్ కోరారు. సోమవారం ఆయన మండల పరిధిలోని…
ప్రజాశక్తి-వేటపాలెం: వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురం గ్రామంలో 10 కుటుంబాలు సోమవారం ఆమంచి కృష్ణమోహన్ సమక్షంలో చేరారు. కొల్లుకుల శ్రీను, సోమశేఖర్, పవన్…