ప్రకాశం

  • Home
  • వచ్చే ఎన్నికల్లో టిడిపిదే విజయం: కందుల

ప్రకాశం

వచ్చే ఎన్నికల్లో టిడిపిదే విజయం: కందుల

Dec 20,2023 | 01:03

ప్రజాశక్తి-మార్కాపురం: వైసిపి పాలనలో విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతున్నారని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక…

ఉద్యోగుల ‘సమగ్ర’ నిరసన

Dec 20,2023 | 01:00

ప్రజాశక్తి-కంభం: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు మంగళవారం ఒంటి కాలిపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 16 నుంచి…

బతుకుపోరు బాటలో అంగన్‌వాడీలు

Dec 20,2023 | 00:52

ప్రజాశక్తి-కనిగిరి: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా మంగళవారం కనిగిరి పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమాన్ని…

విత్తనశుద్ధితో తెగుళ్ల బారి నుంచి రక్షణ

Dec 20,2023 | 00:49

కొత్తపట్నం : విత్తన శుద్ధి చేయడం ద్వారా పంటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చునని ప్రకృతి వ్యవసాయం ఇన్‌ఛార్జి ఇందిర తెలిపారు. మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో…

యర్రగొండపాలెంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’

Dec 20,2023 | 00:47

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని 20వ బూత్‌ కన్వీనర్‌ పమిడిమర్రి కిశోర్‌ ఆధ్వర్యంలో మంగళవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ భవిష్యత్తు గ్యారెంటీ బాండ్లను…

పోలీస్ హెడ్ క్వార్టర్లో సెమి క్రిస్మస్ వేడుకల

Dec 19,2023 | 00:41

ప్రజాశక్తి – ఒంగోలు పోలీసు హెడ్‌ క్వార్టర్లలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ మలికాగర్గ్‌ హాజరై సెమి క్రిస్మస్ కేక్ ను కట్…

సాగర్‌ జలాలు వృథాగా పోకుండా చర్యలు

Dec 19,2023 | 00:17

ప్రజాశక్తి-కనిగిరి: సాగర్‌ నీటి వృథాను అరికట్టేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. సోమవారం కనిగిరి పట్టణంలోని 20వ…

డప్పు కళాకారులకు పింఛన్‌ మంజూరు చేయాలి

Dec 19,2023 | 00:15

ప్రజాశక్తి-దర్శి: రాష్ట్రంలో డప్పు కళాకారులకు పింఛన్‌ మంజూరు చేయాలని ఆ సంఘ నాయకులు దర్శిలోని ఏఎస్‌డబ్ల్యూఓ రిజయాబేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన…

సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల ప్రతిభ

Dec 19,2023 | 00:12

ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల సాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ను జడ్పిటిసి దుంపా రమణమ్మ ప్రారంభించారు. ఎగ్జిబిషన్‌కు…