ప్రకాశం

  • Home
  • అరాచక పాలనలో అభివృద్ధి శూన్యం: విగేష్‌రెడ్డి

ప్రకాశం

అరాచక పాలనలో అభివృద్ధి శూన్యం: విగేష్‌రెడ్డి

Mar 12,2024 | 00:14

ప్రజాశక్తి-పొదిలి: వైసిపి అవినీతి, అరాచక పాలనతో అభివృద్ధి కుంటుపడిన రాష్ట్రంలో ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపిస్తేనే ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఉంటుందని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల…

పదో తరగతి విద్యార్థులకు ‘ప్రేరణ’

Mar 12,2024 | 00:10

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఈనెల 18 నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్న స్థానిక డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాల విద్యార్థినులకు సోమవారం ప్రేరణ కార్యక్రమాన్ని…

ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని ధర్నా

Mar 12,2024 | 00:09

ప్రజాశక్తి -సంతనూతలపాడు : ఎన్నికల బాండ్ల వివరాలను వెంటనే వెల్లడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్‌ మాబు డిమాండ్‌ చేశారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని…

ప్రపేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

Mar 12,2024 | 00:07

జాశక్తి-చీమకుర్తి : పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. మండలపరిధిలోని దేవరపాలెంలో నూతనంగా నిర్మించిన సచివాలయ కాంప్లెక్స్‌ భవనాన్ని…

సచివాలయ వ్యవస్థతో గ్రామాభివృద్ధి : మంత్రి

Mar 12,2024 | 00:04

ప్రజాశక్తి-శింగరాయకొండ : సచివాలయ వ్యవస్థతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవు తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు…

మంత్రి సురేష్‌ కనబడుటలేదు

Mar 11,2024 | 01:59

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కనిపించడం లేదంటూ ఆయన నియోజకవర్గమైన యర్రగొండ పాలెంలో గోడలపై అక్కడక్కడా పోస్టర్లు ప్రత్యక్షమ య్యాయి. యర్రగొండపాలెం…

ముగిసిన మహిళల హాకీ టోర్నమెంట్‌

Mar 11,2024 | 01:50

ప్రజాశక్తి-సంతనూతలపాడు: 14వ హాకీ ఆంధ్రప్రదేశ్‌ సీనియర్‌ మహిళల అంతర్‌ జిల్లాల హాకీ చాంపియన్‌షిప్‌ పోటీలు మండలంలోని మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత మూడు రోజుల నుంచి…

గిద్దలూరులో ఇన్‌ఛార్జుల సమావేశం

Mar 11,2024 | 01:46

ప్రజాశక్తి-గిద్దలూరు: రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీదే విజయమని ఆ పార్టీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని నంద్యాల రోడ్డులోని చీతిరాల కళ్యాణ మండపంలో…

అభివృద్ధి పనులు ప్రారంభం

Mar 10,2024 | 01:07

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎం వేములపాడు గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు మేరుగు నాగార్జున శుక్రవారం రాత్రి ప్రారంభించారు. గ్రామంలో…