ప్రశ్నే ప్రగతికి సోపానం: జనవిజ్ఞానవేదిక
ప్రజాశక్తి-గిద్దలూరు: ప్రశ్నించడం ద్వారానే సమాజం మార్పు చెందుతుందని జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయ కులు డాక్టర్ భూమా బాల నరసింహారెడ్డి అన్నారు. ప్రజాస్వామిక వాతావరణం లేకుండా…
ప్రజాశక్తి-గిద్దలూరు: ప్రశ్నించడం ద్వారానే సమాజం మార్పు చెందుతుందని జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయ కులు డాక్టర్ భూమా బాల నరసింహారెడ్డి అన్నారు. ప్రజాస్వామిక వాతావరణం లేకుండా…
ప్రజాశక్తి-మార్కాపురం: తిరుమల తిరుపతి తరహాలో రథసప్తమి వేడుకలు మార్కాపురంలో మాత్రమే జరుగుతాయి. శుక్రవారం నాటి రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షులు…
ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్: 2024-2025 సంవత్సరానికి గాను రూ.191.35 కోట్ల అంచనాలతో ఒంగోలు నగర పాలక సంస్థ బడ్జెట్కు ఆమోదం లభించింది. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన కార్పొరేషన్…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: దేశ ప్రధాని మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే మాబు…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న ప్రధాని మోడీని గద్దె దించేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పలువురు…
ప్రజాశక్తి-దర్శి : గ్రామాల్లోని సమస్యల పరిష్కారమే తమ థ్యేయమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసిపి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ చదలవాడ గ్రామ ఎస్టికాలనీ ఖాళీ బిందెలతో సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం…
ప్రజాశక్తి-మార్కాపురం: తాను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజా సేవ కోసమేనని, ఆ భాగ్యం కల్పించాలని మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు వైసిపి సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు విజ్ఞప్తి…
ప్రజాశక్తి-పొదిలి ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతను పాటించడం ద్వారా వ్యాపార లావాదేవీలలో నష్టపోకుండా ఉంటారని పలువురు బ్యాంకు మేనేజర్లు అన్నారు. గురువారం పొదిలి పట్టణంలో ఆర్థిక అక్షరాస్యత…