కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రారంభం
ప్రజాశక్తి-చీమకుర్తి : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బూచేపల్లివెంకాయమ్మ సుబ్బారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లివెంకాయమ్మ గురువారం ప్రారంభించారు.ఈ సందర్భంగా…