బాధితులకు అండగా ఉంటాం
ప్రజాశక్తి-దర్శిసార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని బొట్లపాలెంలో వైసిపి కార్యకర్తల దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను టిడిపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి మాజీ…
ప్రజాశక్తి-దర్శిసార్వత్రిక ఎన్నికల సందర్భంగా మండల పరిధిలోని బొట్లపాలెంలో వైసిపి కార్యకర్తల దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను టిడిపి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, దర్శి మాజీ…
ప్రజాశక్తి -కనిగిరి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలోని డయాలసిస్ సెంటర్ను మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ శుక్రవారం సందర్శించారు. డయాలసిస్ పేషెంట్లకు అక్కడ అందుతున్న సేవల గురించి…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వర్షాభావం రైతుల పాలిట శాపంగా మారింది. ఖరీఫ్లో సాగు చేసిన పత్తి, ఆముదం, మిర్చి, కంది, మినుము తదితర పంటలు వర్షాభావంతో దెబ్బతినడంతో దిగుబడిపై అన్నదాతలు…
ష కొండపి నియోజక వర్గంలో జోరుగా బెట్టింగులు ష మండలాల వారీగా మెజార్టీపై పందేలు ష శింగరాయకొండ మండలంలో వచ్చే మెజార్టీపై కోట్లల్లో బెట్టింగ్ ప్రజాశక్తి-శింగరాయకొండ :…
ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో సర్పంచ్ ఎనిబెర అనూష రమేష్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికుల చేత పరిసరాలు పరిశుభ్రం చేయించారు. డ్రైనేజీ కాలువలోని వ్యర్థాలను తొలగించారు.…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: స్థానిక శాఖా గ్రంథాలయంలో శుక్రవారం వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా శిబిరాన్ని గత రెండు రోజుల నుంచి గ్రంధాలయంలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా…
ప్రజాశక్తి-చీమకుర్తి : చీమకుర్తి ఎంఇఒ-1గా డివిఎల్.నరసింహరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరిచారు. గతంలో ఇక్కడ ఎంఇఒ-1గా పనిచేసిన ఎస్. వెంకటేశ్వరరెడ్డి గత నెల 30న ఉద్యోగ విరమణ చేశారు.…
ప్రజాశక్తి-కొమరోలు: కొమరోలులోని మెడిలైఫ్ మెడికల్ షాప్ యజమాని సందీప్ తన తల్లిదండ్రులు సంజీవయ్య రవణమ్మల జ్ఞాపకార్థం గిద్దలూరు పిఆర్ కాలనీ సంజీవని వృద్ధాశ్రమానికి, గిద్దలూరు రాచర్ల రోడ్డులోని…
ప్రజాశక్తి-కొండపి: మేత, నీటి కోసం మూగజీవాలు తల్లడిల్లిపోతున్నాయి. వర్షం పడకపోవడంతో పచ్చిక భూములు కనపడకుండా పోయాయి. ఎండు, పచ్చిమేత దొరకడం లేదు. దీంతో పశువులు, గొర్రెలు, మేకలను…