సబ్సిడీపై దాణా పంపిణీ చేయాలి ప్రజాశక్తి -వెలిగండ్ల మూగ జీవాలకు తాగునీటి సమస్య పరిష్కరించి, సబ్సిడీపై దాణా పంపిణీ చేయాలని ఏపీ గొర్రెలు మేకల పెంపకం దారుల…
ప్రకాశం
వివాహ వేడుకల్లో విషాదం
ప్రజాశక్తి-నాగులప్పలపాడు : మండల పరిధిలోని చదలవాడ ఎస్సి కాలనీకి చెందిన అంబడి నాగేశ్వరరావు కుమారుడు మధు వివాహ వేడుకలు బుధవారం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా వివాహ…
మినీ లారీని ఢకొీన్న వ్యాను..
– మహిళ మృతి – ఇద్దరికి గాయాలు ప్రజాశక్తి- కనిగిరి మినీ లారీ, వ్యాను ఢకొీన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు మహిళలకు…
విద్యార్థుల ఖాతాలు అప్డేట్ చేయాలి
ప్రజాశక్తి-మార్కాపురం: 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సంబంధించిన పైకం తల్లుల ఖాతాల్లో జమ అవుతోందని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ…
రాజీవ్ గాంధీకి నివాళి
ప్రజాశక్తి – మద్దిపాడు : భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మల సుబ్బారావు ఆధ్వర్యంలో…
బాధిత కుటుంబానికి పరామర్శ
ప్రజాశక్తి -దర్శి : మండల పరిధిలోని తూర్పు వెంకటాపురం గ్రామానికి చెందిన టిడిపి సానుభూతిపరుడు జంపాల గురుబాబు(28) అనే వ్యక్తి అనారోగ్యంతో ఈనెల 18న మృతిచెందాడు. అందులో…
సమ్మర్ క్యాంప్లో డ్రాయింగ్పై శిక్షణ
ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సమ్మర్ క్యాంపు రెండో రోజు మంగళవారం స్థానిక సుందరయ్య…
అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు : ఎస్పి
ప్రజాశక్తి-దర్శి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎక్కడైనా గొడవలు , అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి గరుడసుమిత్ సునీల్ తెలిపారు. స్థానిక పిజియన్ కాంప్లెక్స్…
విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: సిఐ
ప్రజాశక్తి-గిద్దలూరు: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని గిద్దలూరు అర్బన్ సీఐ సోమయ్య అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన…