ప్రకాశం

  • Home
  • చైర్మన్‌ సీటును మైనార్టీలకు ఇస్తారా?

ప్రకాశం

చైర్మన్‌ సీటును మైనార్టీలకు ఇస్తారా?

Dec 17,2023 | 01:07

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ సీటును ముస్లిం మైనార్టీల కోసం త్యాగం చేస్తారా అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్‌…

క్రీడా పోటీలలో విద్యార్థినుల ప్రతిభ

Dec 17,2023 | 01:04

ప్రజాశక్తి-సిఎస్‌ పురం తిరుపతిలోని ఎస్‌వి వ్యవసాయ కళాశాల వేదికగా ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో బాలికల విభాగంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 2023-2024 విద్యా…

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Dec 16,2023 | 10:31

ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామ సమీపంలోనీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందారు. లారీ – బొలెరో వాహనం ఢీకొని ఘటన…

వికలాంగుల రాస్తారోకో

Dec 16,2023 | 00:13

ప్రజాశక్తి- కొత్తపట్నం : తమ స్థలాల నుంచి ఇసుక తరలింపును ఆపాలని కోరుతూ వికలాంగులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని పాదర్తి…

ఎఎంసి చైర్మన్‌ బాధ్యతల స్వీకరణ

Dec 16,2023 | 00:12

ప్రజాశక్తి-కనిగిరి : కనిగిరి ఎఎంసి చైర్మన్‌గా ప్రముఖ న్యాయవాది చింతగుంట్ల సాల్మన్‌ రాజు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సాల్మన్‌రాజును…

టిడిపిలో చేరిక

Dec 16,2023 | 00:11

ప్రజాశక్తి- రాచర్ల : రాచర్ల మండలం, యడవల్లి గ్రామంలో టిడిపి గిద్దలూరు నియోజక వర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి సమక్షంలో భవనం పుల్లారెడ్డి, శ్రీధర్‌ రెడ్డి…

వైసిపి పాలనలో బాదుడు : స్వామి

Dec 16,2023 | 00:05

ప్రజాశక్తి – శింగరాయకొండ : వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం జగన్మోహన్‌రెడ్డి వ్యాపారులపై బాధుడే బాదుడు కార్యక్రమం చేపట్టి మోసం చేశారని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌…

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల సమ్మె

Dec 16,2023 | 00:04

ప్రజాశక్తి-మార్కాపురం తపాలా శాఖలో ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. శుక్రవారం నాటికి నాల్గవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్రం నిర్లక్ష్యం…

సమస్యల పరిష్కారానికే స్పందన : జేసీ

Dec 16,2023 | 00:03

ప్రజాశక్తి-పెద్దదోర్నాల ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె. శ్రీనివాసులు తెలిపారు. పెద్దదోర్నాలలోని బొగ్గరపు వారి కల్యాణ మండపంలో శుక్రవారం…