ప్రకాశం

  • Home
  • సోనియా ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం

ప్రకాశం

సోనియా ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం

Dec 10,2023 | 00:57

ప్రజాశక్తి-కనిగిరి: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, పిసిసి సభ్యులు పిల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో…

కనిగిరిలో పసుపు జెండా ఎగరేస్తాం: ఉగ్ర

Dec 10,2023 | 00:55

ప్రజాశక్తి-కనిగిరి బాపట్ల జిల్లా పర్చూరు పర్యటనలో భాగంగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నేతలతో కలిసి కనిగిరి నియోజకవర్గ…

టిడిపి అధినేతతో ‘ముత్తుముల’ భేటీ

Dec 10,2023 | 00:52

ప్రజాశక్తి-గిద్దలూరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని గిద్దలూరు టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. మిచౌంగ్‌ తుపాను కారణంగా…

చంద్రబాబు ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: కందుల

Dec 10,2023 | 00:48

ప్రజాశక్తి-మార్కాపురం:  వైసిపి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి…

ఒంగోలులో భర్తను చంపిన భార్య

Dec 9,2023 | 15:34

ప్రజాశక్తి-ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారాంపురంలో ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దర్శి మల్లికార్జునరావు-అశ్విని మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో…

గెలిపించండి.. అభివృద్ధి చేస్తా: డాక్టర్‌ ఉగ్ర

Dec 9,2023 | 00:41

ప్రజాశక్తి-కనిగిరి: నీరు లేక, నివాసం లేక అల్లాడుతున్నామని, తమ సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారని శివనగర్‌ కాలనీ ప్రజలు టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి…

పంటలకు నష్టపరిహారం చెల్లించాలి

Dec 9,2023 | 00:38

ప్రజాశక్తి-కనిగిరి: తుపాను కారణంగా కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దెబ్బతిన్న మిర్చి, మినుము పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు…

9లోపు కొత్త ఓట్లను నమోదు చేసుకోవచ్చు

Dec 9,2023 | 00:36

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 9వ తేదీలోపు కొత్తగా ఓట్లను నమోదు చేసుకోవచ్చని మండల తహశీల్దారు పి మధుసూదనరావు తెలి పారు. స్థానిక మండల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం…

జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Dec 8,2023 | 23:35

ప్రజాశక్తి – మార్కాపురం రూరల్‌: భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా 45వ మహాసభలు ఈనెల 12,13 తేదీల్లో ఒంగోలులో నిర్వహి స్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి…