సోనియా ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం
ప్రజాశక్తి-కనిగిరి: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి సభ్యులు పిల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో…
ప్రజాశక్తి-కనిగిరి: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ 77వ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి సభ్యులు పిల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలోని సూరా పాపిరెడ్డి కాలనీలో…
ప్రజాశక్తి-కనిగిరి బాపట్ల జిల్లా పర్చూరు పర్యటనలో భాగంగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నేతలతో కలిసి కనిగిరి నియోజకవర్గ…
ప్రజాశక్తి-గిద్దలూరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తుముల అశోక్రెడ్డి శనివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. మిచౌంగ్ తుపాను కారణంగా…
ప్రజాశక్తి-మార్కాపురం: వైసిపి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి…
ప్రజాశక్తి-ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీతారాంపురంలో ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న దర్శి మల్లికార్జునరావు-అశ్విని మధ్య శుక్రవారం రాత్రి గొడవ జరిగింది. ఈ క్రమంలో…
ప్రజాశక్తి-కనిగిరి: నీరు లేక, నివాసం లేక అల్లాడుతున్నామని, తమ సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారని శివనగర్ కాలనీ ప్రజలు టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి…
ప్రజాశక్తి-కనిగిరి: తుపాను కారణంగా కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దెబ్బతిన్న మిర్చి, మినుము పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 9వ తేదీలోపు కొత్తగా ఓట్లను నమోదు చేసుకోవచ్చని మండల తహశీల్దారు పి మధుసూదనరావు తెలి పారు. స్థానిక మండల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం…
ప్రజాశక్తి – మార్కాపురం రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా 45వ మహాసభలు ఈనెల 12,13 తేదీల్లో ఒంగోలులో నిర్వహి స్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి…