ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి
ప్రజాశక్తి-బల్లికురవ: గణిత శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస రామానుజన్ జయంతిని శుక్రవారం బల్లికురవ జడ్పి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. గణిత ఉపాధ్యాయులు గోలి శ్రీనివాసరావు, శ్రీకాంత్ ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-బల్లికురవ: గణిత శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస రామానుజన్ జయంతిని శుక్రవారం బల్లికురవ జడ్పి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. గణిత ఉపాధ్యాయులు గోలి శ్రీనివాసరావు, శ్రీకాంత్ ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: కరువు నివారణ, ఉపాధి కల్పన చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెరుసుల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని బి మాచవరం గ్రామంలో శుక్రవారం…
ప్రజాశక్తి-వెలిగండ్ల: స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ కే శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం వెలిగండ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగనన్నకు…
ప్రజాశక్తి- కొత్తపట్నం : ఒంగోలు నగర పరిధిలోని కొప్పోలు గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో ప్రకతి వ్యవసాయ వనురుల కేంద్రాన్ని…
ప్రజాశక్తి-కొండపి : రైతులు పొగాకు నాణ్యత పెంపుదలపై దృష్టి సారించాలని కొండపి వేలం నిర్వహణాధికారి జి.సునీల్కుమార్ తెలిపారు. పొగాకు బోర్డు పరిదిలోని వెన్నూరు గ్రామంలో పొగాకు పంట…
ప్రజాశక్తి- ఒంగోలు సబర్బన్ : ప్రకాశం జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సిఇఒగా బాధ్యతలు చేపట్టిన కోటిరెడ్డిని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు విశ్రాంత ఉద్యోగులు గురువారం…
ప్రజాశక్తి -కనిగిరి : పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అమరావతి గ్రౌండ్లో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, టిడిపి…
ప్రజాశక్తి మార్కాపురం రూరల్ : వ్యవసాయ అధికారులు మండల పరిధిలోని ఎల్బిఎస్నగర్, చింతకుంట, తిప్పాయపాలెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. రైతులు ఎస్డబ్ల్యుఎస్ 450 రకం మిరప విత్తనాలు…
పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల డిమాండ్ ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్ జిల్లా…