ప్రకాశం

  • Home
  • రానున్న ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరేద్దాం: వెంకటేష్‌

ప్రకాశం

రానున్న ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరేద్దాం: వెంకటేష్‌

Apr 3,2024 | 02:08

చీరాల: వైసీపీ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగర వేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ అన్నారు. మంగళవారం…

వాలంటీర్లతోనూ రాజకీయమా?

Apr 3,2024 | 02:07

ప్రజాశక్తి-రేపల్లె: పెన్షన్ల పంపిణీపై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి…

కాలేజీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Apr 2,2024 | 13:05

ఒంగోలు (ప్రకాశం) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ రూముల ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్‌, జిల్లా…

పెన్షన్‌ల గురించి మండల అధికారికి టిడిపి నేతల వినతి

Apr 2,2024 | 11:53

సి.యస్‌.పురం మండలం (ప్రకాశం) : ఎన్నికల కమిషన్‌ పెన్షన్‌ ల పంపిణీకి వాలంటీర్‌ లను రద్దు చేసినందున మంగళవారం వఅద్ధాప్య పెన్షన్‌, వికలాంగుల పెన్షన్‌ లను సచివాలయ…

వైసిపి అభ్యర్ధుల బైక్‌ ర్యాలి : పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్ధి రాంబాబు

Apr 2,2024 | 00:59

ప్రజాశక్తి – మార్కాపురం వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్ధి అన్నా రాంబాబు కలిసి సోమవారం బైక్‌ ర్యాలి నిర్వహించారు. వైసిపి కార్యకర్తలు…

మాయమాటలు నమ్మొద్దు : మంత్రి

Apr 1,2024 | 23:02

ప్రజాశక్తి- శింగరాయకొండ : మూడు పార్టీల కూటమి నాయకులు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మవద్దనిరాష్ట్ర మున్సిపల్‌ పట్టణణాభివద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.…

శిద్దా వెంకటకృష్ణారావుకు నివాళి

Apr 1,2024 | 23:00

ప్రజాశక్తి-చీమకుర్తి : రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సోదరుడు, ఆర్యవైశ్య ప్రముఖుడు శిద్దా వెంకటకృష్ణారావుకు పలువురు నివాళులర్పించారు. శిద్దా వెంకటకృష్ణారావు సంస్మరణ ,వైకుంఠ ఏకాదశి కార్యక్రమం…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలి

Apr 1,2024 | 22:59

ప్రజాశక్తి- సిఎస్‌ పురంరూరల్‌ : దేశం అభివద్ధి చెందాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ తెలిపారు. సిపిఐ కార్యాలయాన్ని…

బూచేపల్లి ప్రత్యేక పూజలు

Apr 1,2024 | 22:58

ప్రజాశక్తి-దర్శి : దర్శి పట్టణంలోని శ్రీ సువర్చల సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాళ్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, దర్శి మాజీ…