పెట్రోల్ పోసుకొని యువకుడు ఆత్మహత్యా యత్నం
ప్రజాశక్తి-యర్రగొండపాలెం ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. యర్రగొండపాలెంనకు చెందిన మోజేష్ అనే యువకుడిని…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం ఓ వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. యర్రగొండపాలెంనకు చెందిన మోజేష్ అనే యువకుడిని…
ప్రజాశక్తి-త్రిపురాంతకం : తుపాను కారణంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మండల పరిధిలోని గొల్లపల్లిలో…
ప్రజాశక్తి- వెలిగండ్ల : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ముక్కు…
ఘన నివాళి అర్పించిన మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్. ప్రజాశక్తి-ప్రకాశం : స్థానిక డాక్టర్ శ్యామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో NSS యూనిట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ…
ప్రజాశక్తి-కనిగిరి: తుపాను ప్రభావం కారణంగా కనిగిరి పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వర్షానికి…
ప్రజాశక్తి-పొదిలి: పొదిలిలో తుపాను ప్రభావంతో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఒకటో సచివాలయం నీట మునిగింది. సచివాలయంలోకి నీళ్లు వచ్చి ఫర్నిచర్ కొంతమేర నీట మునిగింది.…
– దెబ్బతిన్న వలలు, బోట్లు – రహదారిపై కూలిన చెట్లు – నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ప్రజాశక్తి-శింగరాయకొండ : మిచౌంగ్ తుపాను ప్రభావంతో మత్స్యకారులకు నష్టం తప్పలేదు.…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: మిచౌంగ్ తుపాను ప్రభావం వల్ల గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని మంగమూరు-ఒంగోలు మధ్యనున్న నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నల్లవాగుపై 3, 4…
ప్రజాశక్తి మార్కాపురం రూరల్ : మండల పరిధిలోని గ్రామాల్లో ఈనెల 9 నుంచి19 వరకూ కులగణన సర్వే నిర్వహించనున్నట్లు డిఎల్డిఒ బివిఎన్. సాయికుమార్ తెలిపారు. స్థానిక మండల…