ప్రకాశం

  • Home
  • బండలాగుడు పోటీలు ప్రారంభం

ప్రకాశం

బండలాగుడు పోటీలు ప్రారంభం

Mar 9,2024 | 01:10

ప్రజాశక్తి-రాచర్ల: రాచర్ల మండలం రామాపురం గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా వైసిపి గిద్దలూరు ఇన్‌ఛార్జి కుందురు నాగార్జునరెడ్డి బండలాగుడు పోటీలు ప్రారంభించారు. రామాపురం గ్రామం శివాలయంలో ప్రత్యేక…

టీడీపీలో చేరిన 100 కుటుంబాలు

Mar 9,2024 | 01:08

ప్రజాశక్తి-కంభం రూరల్‌: కంభం మండలంలోని తురిమెళ్లలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో స్థానిక సర్పంచ్‌ నారిశెట్టి వీరమ్మ, షేక్‌ రసూల్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి గ్రామానికి…

మహిళా క్రీడాకారులకు ఘన సత్కారం

Mar 9,2024 | 01:06

ప్రజాశక్తి-శింగరాయకొండ: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుక్రవారం శింగరాయకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో టీ నాగేష్‌ కుమారి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి ప్రజాప్రతినిధులకు, ఆడుదాం ఆంధ్రలో…

సమస్యల పరిష్కారం కోసమే పర్యటన

Mar 9,2024 | 00:59

ప్రజాశక్తి-దర్శి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేశారని, ఆ పథకాలు అందాయా లేదా అని తెలుసుకొని, సమస్యల పరిష్కరించడం కోసం తాను గ్రామాల్లో…

మార్కాపురం వీధుల్లో కేంద్ర బలగాల మార్చ్

Mar 8,2024 | 16:18

ప్రజాశక్తి-మార్కాపురం : సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికలు అడుగులు వేస్తున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు మార్కాపురంకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డీఎస్పీ బాల సుందర రావు…

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

Mar 8,2024 | 00:46

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: పేదవారికి సీఎం సహాయనిధి ఆపదలో అండగా నిలుస్తోందని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసిపి మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు అన్నారు. గురువారం స్థానిక కిట్స్‌…

టిడిపితోనే భవిష్యత్తుకు గ్యారెంటీ

Mar 8,2024 | 00:43

ప్రజాశక్తి-పుల్లలచెరువు: భవిష్యత్‌కు గ్యారెంటీ టిడిపితోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం…

‘ముత్తుముల’కు బీసీ నాయకుల సన్మానం

Mar 8,2024 | 00:41

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌రెడ్డిని పట్టణ బీసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు.…

నెరవేరుతున్న పేదల సొంతింటి కల: అన్నా

Mar 8,2024 | 00:37

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ప్రతి పేదవాని సొంతింటి కలలను నిజం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టడం శుభపరిణామమని గిద్దలూరు ఎమ్మెల్యే, వైసీపీ మార్కాపురం నియోజకవర్గం…