ఒంటెద్దు పోకడలకు పోవద్దు: విఎస్ఆర్
ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలకు పోకుండా అంగన్వాడీలకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపి ఆయన మాట్లాడారు. గత…
ప్రజాశక్తి-పొదిలి: ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలకు పోకుండా అంగన్వాడీలకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపి ఆయన మాట్లాడారు. గత…
ప్రజాశక్తి-కొండేపి : సంక్రాంతి పండుగ సందర్భంగా కొండేపి మండలం చిన్న వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కొండ సింగు చంద్రశేఖరరావు, కాకి వెంకటేశ్వర్లు, విస్తర్ల క్రాంతి కుమార్, కాకి…
ప్రజాశక్తి-ముండ్లమూరు: జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం అభినందనీయమని జనసేన దర్శి నియోజకవర్గ నాయకులు గరికపాటి వెంకట్ అన్నారు. ఆదివారం…
ప్రజాశక్తి-మార్కాపురం: ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రతులను యుటిఎఫ్ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని ఆ సంఘం కార్యాలయ ప్రాంగణంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులు ఆదివారం దహనం చేశారు.…
ప్రజాశక్తి-మార్కాపురం: అంగన్వాడీల సమ్మె 34వ రోజుకు చేరింది. ప్రభుత్వం మాత్రం ఎలాంటి పరిష్కారం చూపకపోగా ఏకంగా ఎస్మా ప్రయోగించింది. అంగన్వాడీలు మాత్రం బెదరలేదు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు…
ప్రజాశక్తి-పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టు కాశినాయన ఆశ్రమంలో మైలా నాగిరెడ్డి ఆర్థిక సహకారం తో పేదలకు దుప్పట్లను శ్రీశైలం ట్రస్ట్బోర్డు మెంబర్ డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ శనివారం పంపిణీ…
ప్రజాశక్తి-దొనకొండ: ప్రజల సమస్యలు పరిష్కరించని మండల సమావేశాలు ఎందుకంటూ అధికార పార్టీకి చెందిన సభ్యులు సమావేశంలో వాపోయారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఉషారాణి అధ్యక్షతన మండల…
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు: క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎస్ఐ హరిబాబు అన్నారు. మండలంలోని ఉప్పుగుండూరు గ్రామంలో మాజీ సర్పంచ్ మాదాసు కృష్ణమూర్తి జయంతి, సంక్రాంతి సందర్భంగా మాదాసు…
ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగి న మండల కమిటీ సమావేశంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి ముత్తు ముల…