గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ప్రజాశక్తి- మార్కాపురం రూరల్ : సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పట్టించుకోకుండా అభివద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కా పురం వైకాపా సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా…
ప్రజాశక్తి- మార్కాపురం రూరల్ : సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పట్టించుకోకుండా అభివద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మార్కా పురం వైకాపా సమన్వయకర్త, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా…
ప్రజాశక్తి-ప్రకాశం జిల్లా : మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయలలో పనిచేసే 7 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు, 2024లో…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం కవలకుంట్ల గ్రామ వైసీపీ కార్యకర్తలు శనగా వెంకటేశ్వరరెడ్డి, శనగా సుబ్బారెడ్డి, శనగా వెంకట కోటిరెడ్డి (చిరంజీవి), శనగా బాల వెంకటరెడ్డి, ఆవుల బ్రహ్మారెడ్డి,…
ప్రజాశక్తి-గిద్దలూరు: తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్ఛార్జి ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం, పెద్ద కందుకూరు…
ప్రజాశక్తి-పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలంలోని నరజాముల తండాలో వాలంటీర్గా పనిచేస్తున్న రామావత్ వెంకటేశ్వర్లు నాయక్ను విధుల నుంచి తొలగించినట్లు ఎంపిడిఓ విలియమ్స్ శుక్రవారం తెలిపారు. రామావత్ వెంకటేశ్వర్లు నాయక్…
ప్రజాశక్తి-వేటపాలెం: క్యూ స్పైడర్ యంత్ర సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పదిమంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ఎన్విఎస్ఆర్ పవన్ కుమార్ తెలిపారు. శుక్రవారం క్యూ…
ప్రజాశక్తి-చీరాల: సార్వత్రిక ఎన్నికల జరగనున్న నేపథ్యంలో జిల్లా ఎస్పి వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ రెండో పట్టణ సిఐ…
ప్రజాశక్తి-చీరాల: వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించారని, ప్రజలందరూ తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి…
ప్రజాశక్తి-చీరాల: చీరాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంఎం కొండయ్యను శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో…