గుంతలతో ప్రమాద భరితంగా మారిన రహదారి..
పట్టించుకోని అధికారులు.. ప్రజాశక్తి-కంభం రూరల్ : కందుల పురం పంచాయతీలోని కందులాపురం సెంటర్ నుండి కందుల పురం గ్రామంలోకి వెళ్లే రహదారిలో మురికి కాలువల ఏర్పాటు లేనందువలన…
పట్టించుకోని అధికారులు.. ప్రజాశక్తి-కంభం రూరల్ : కందుల పురం పంచాయతీలోని కందులాపురం సెంటర్ నుండి కందుల పురం గ్రామంలోకి వెళ్లే రహదారిలో మురికి కాలువల ఏర్పాటు లేనందువలన…
ప్రజాశక్తి-హనుమంతునిపాడు : తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు కోరారు.…
ప్రజాశక్తి- గిద్దలూరు : ప్రజాశక్తి 2024వ సంవత్సర క్యాలండర్ను గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాస్తవాలను ప్రజలకు…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది.…
ప్రజాశక్తి -కనిగిరి : జగనన్నతోనే సామాజిక సాధికారత సాధ్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కనిగిరి ఎఎంసి పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం…
ప్రజాశక్తి-వెలిగండ్ల: రోడ్డు మలుపు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఓ అంగన్వాడీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మరి కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ…
ప్రజాశక్తి-శింగరాయకొండ : ఎపిఎస్ఆర్టిసి నెల్లూరు జోన్ చైర్మన్గా రెండోసారి బత్తుల సుప్రజారెడ్డి నియమితులయ్యారు. తన నియామకానికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్…
ఒంగోలు కలెక్టరేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని…