పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కరువు
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలో పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక వీల్చైర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ అధికారులు…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం మండలంలో పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక వీల్చైర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ అధికారులు…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో సోమవారం ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. నియోజకవర్గ పరిధిలోని యర్రగొండపాలెం మండలం నరసాయిపాలెంంలో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య మాటలు పెరిగి…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల: పెద్దదోర్నాల మండలంలో సోమవారం చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండలంలోని ఐనముక్కల గ్రామంలోని 201వ పోలింగ్ బూత్, చిలకచర్ల, చిన్నారుట్ల గ్రామాల్లో కొద్దిసేపు…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్: ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 75 శాతం పోలింగ్ నమోదైంది. గడువు…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సోమవారం జరగనున్న ఎన్నికల కోసం సిబ్బందికి కేటాయించేందుకు యర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సిద్ధంగా ఉంచిన ఈవీఎం మిషన్లను ఎన్నికల స్టేట్ అబ్జర్వర్ మయూర్ కె…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని ఎండ్లూరు డొంకవద్ద ఉన్న త్రిబుల్ ఐటీ కళాశాలలో నియోజకవర్గ స్థాయిలో 256 పోలింగ్ ఈవీఎంలు ఎన్నికల సామగ్రితో పోలింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పోలింగ్ కేంద్రం జిల్లాలోనే మొట్ట మొదటిది. ఈ పోలింగ్ కేంద్రానికి మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో ఎన్నికల సమయంలో…
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్: సోమవారం జరగనున్న ఎన్నికల పోలింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిద్దలూరు సెయింట్ పాల్స్…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులకు 48 గంటల పాటు డ్రైడేగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో శనివారం ఉదయం నుంచి యర్రగొండ పాలెం పట్టణంలోని…