ప్రకాశం

  • Home
  • నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: అన్నా

ప్రకాశం

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా: అన్నా

Feb 25,2024 | 23:48

ప్రజాశక్తి-పొదిలి: ఒక్కసారి గెలిపిస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని గిద్దలూరు శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు అన్నారు. ఆదివారం రాత్రి పొదిలి పట్టణంలో ఆర్యవైశ్య…

ఎన్నికలకు సంసిద్ధం కావాలి: అశోక్‌రెడ్డి

Feb 25,2024 | 23:46

ప్రజాశక్తి-గిద్దలూరు: తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధం కావాలని గిద్దలూరు టీడీపి ఇన్‌ఛార్జి ముత్తుముల అశోక్‌ రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు…

ఎన్నికల్లో టిడిపి-జనసేనదే విజయం

Feb 25,2024 | 23:43

ప్రజాశక్తి-చీమకుర్తి: రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేనదే విజయమని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బిఎన్‌ విజయకుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రచ్చమిట్ట, గరికమిట్ట సెంటర్లలలో జరిగిన బాబు ష్యూరిటీ…

గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాత పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు

Feb 25,2024 | 13:28

ప్రకాశం జిల్లా : గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) రాత పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఐపిఎస్‌…

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

Feb 23,2024 | 23:53

ప్రజాశక్తి-పొదిలి: పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామనే హామీని చేర్చాలని కోరుతూ యుటిఎఫ్‌ పొదిలి డివిజన్‌ ఆధ్వర్యంలో జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌, జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్‌ హై, జిల్లా…

బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 23,2024 | 23:51

ప్రజాశక్తి-మార్కాపురం: గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో…

లోకేష్‌ సభా వేదిక స్థల పరిశీలన

Feb 23,2024 | 23:48

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటన యర్రగొండపాలెంలో ఈ నెల చివరిలో ఖరారైన నేపథ్యంలో సభా వేదికకు కావాల్సిన స్థలాన్ని శుక్రవారం టిడిపి…

టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి : విజరుకుమార్‌

Feb 23,2024 | 23:22

ప్రజాశక్తి- మద్దిపాడు : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌. విజరు కుమార్‌ తెలిపారు. మండల పరిధిలోని బూరేపల్లి గ్రామంలో…

త్వరలో భవిష్యత్‌ ప్రణాళిక ప్రకటిస్తా

Feb 23,2024 | 23:21

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : నాలుగు, ఐదు రోజుల్లో తన భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే, వైసిపి నాయకుడు కదిరి బాబూరావు తెలిపారు. మండల పరిధిలోని శీలంవారిపల్లిలోని తన…