ప్రకాశం

  • Home
  • పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ప్రకాశం

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

Feb 23,2024 | 23:53

ప్రజాశక్తి-పొదిలి: పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామనే హామీని చేర్చాలని కోరుతూ యుటిఎఫ్‌ పొదిలి డివిజన్‌ ఆధ్వర్యంలో జిల్లా సిపిఎస్‌ కన్వీనర్‌, జిల్లా సహాధ్యక్షులు అబ్దుల్‌ హై, జిల్లా…

బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Feb 23,2024 | 23:51

ప్రజాశక్తి-మార్కాపురం: గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అఖిల భారత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు దేశవ్యాప్త ఆందోళనలో…

లోకేష్‌ సభా వేదిక స్థల పరిశీలన

Feb 23,2024 | 23:48

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటన యర్రగొండపాలెంలో ఈ నెల చివరిలో ఖరారైన నేపథ్యంలో సభా వేదికకు కావాల్సిన స్థలాన్ని శుక్రవారం టిడిపి…

టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి : విజరుకుమార్‌

Feb 23,2024 | 23:22

ప్రజాశక్తి- మద్దిపాడు : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిఎన్‌. విజరు కుమార్‌ తెలిపారు. మండల పరిధిలోని బూరేపల్లి గ్రామంలో…

త్వరలో భవిష్యత్‌ ప్రణాళిక ప్రకటిస్తా

Feb 23,2024 | 23:21

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : నాలుగు, ఐదు రోజుల్లో తన భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తానని మాజీ ఎమ్మెల్యే, వైసిపి నాయకుడు కదిరి బాబూరావు తెలిపారు. మండల పరిధిలోని శీలంవారిపల్లిలోని తన…

జగన్‌రెడ్డి పేదల ద్రోహి : డాక్టర్‌ ఉగ్ర

Feb 23,2024 | 23:20

ప్రజాశక్తి -కనిగిరి : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గహనిర్మాణాలకు కేంద్ర నిధులతోనే సరిపెట్టి రాష్ట్ర నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పేదలను అప్పుల ఊబిలోకి నెట్టారని…

వాటర్‌ కూలర్‌ బహూకరణ

Feb 23,2024 | 23:19

ప్రజాశక్తి-పిసిపల్లి : మండల పరిధిలోని నేరేడుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్నె మాలకొండయ్య, నారాయణమ్మ స్థానిక ఉన్నత పాఠశాలకు రూ.13వేల విలువైన వాటర్‌ కూలర్‌ను శుక్రవారం బహూకరించారు. ఈ…

ఆరోగ్య సురక్షతో ప్రయోజనం

Feb 23,2024 | 23:18

ప్రజాశక్తి-శింగరాయకొండ : మండల పరిధిలోని సోమరాజుపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్యవైద్యశిబిరం శుక్రవానం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశిబిరం ఇన్‌ఛార్జి డాక్టర్‌ కె. ధర్మేంద కుమార్‌ మాట్లాడుతూ జగనన్న…

నీతి నిజాయతీలకు నిలువుటద్దం చెంచయ్య

Feb 23,2024 | 00:20

ప్రజాశక్తి-సంతనూతలపాడు: కామ్రేడ్‌ తవనం చెంచయ్య నీతి నిజాయతీలకు నిలువుటద్దం అని సిపిఎం సీనియర్‌ నాయకులు కోదాటి కోటేశ్వరరావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య 11వ వర్ధంతి…