ప్రకాశం

  • Home
  • అన్నమ్మకు ఘన నివాళి

ప్రకాశం

అన్నమ్మకు ఘన నివాళి

Apr 3,2024 | 02:01

ప్రజాశక్తి-సంతనూతలపాడు: సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మాతృమూర్తి రిటైర్డ్‌ టీచర్‌ తలతోటి అన్నమ్మ వారి స్వగ్రామం గుంటూరు జిల్లా తూబాడు గ్రామంలోని వారి స్వగృహంలో సోమవారం సాయంత్రం…

నూతలపాడులో పోలీసుల కవాతు

Apr 3,2024 | 02:03

ప్రజాశక్తి-పర్చూరు: మండల పరిధిలోని నూతలపాడులో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం బిఎస్‌ఎఫ్‌ దళాలతో కలిసి పలు గ్రామాల్లో కవాతు నిర్వహించినట్లు సీఐ సీతారామయ్య…

భట్టిప్రోలులో వైసీపీ ఎన్నికల ప్రచారం

Apr 3,2024 | 02:03

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వేమూరు నియోజకవర్గం మట్టిప్రోలు మండల కేంద్రంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం కొనసాగించారు. సోమవారం నియోజక వర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని దేవస్థానం నుంచి…

18 నుంచి 25 వరకు నామినేషన్లు

Apr 3,2024 | 02:05

ప్రజాశక్తి-పర్చూరు: ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికల నామినేషన్లను స్వీకరించ నున్నట్లు పర్చూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జి రవీందర్‌ తెలిపారు.…

రానున్న ఎన్నికల్లో వైసిపి జెండా ఎగరేద్దాం: వెంకటేష్‌

Apr 3,2024 | 02:08

చీరాల: వైసీపీ ప్రభుత్వంలోనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగర వేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్‌ అన్నారు. మంగళవారం…

వాలంటీర్లతోనూ రాజకీయమా?

Apr 3,2024 | 02:07

ప్రజాశక్తి-రేపల్లె: పెన్షన్ల పంపిణీపై వైసీపీ దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తోందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి…

కాలేజీలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Apr 2,2024 | 13:05

ఒంగోలు (ప్రకాశం) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో … రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్‌ రూములు, కౌంటింగ్‌ రూముల ముందస్తు ఏర్పాట్లను కలెక్టర్‌, జిల్లా…

పెన్షన్‌ల గురించి మండల అధికారికి టిడిపి నేతల వినతి

Apr 2,2024 | 11:53

సి.యస్‌.పురం మండలం (ప్రకాశం) : ఎన్నికల కమిషన్‌ పెన్షన్‌ ల పంపిణీకి వాలంటీర్‌ లను రద్దు చేసినందున మంగళవారం వఅద్ధాప్య పెన్షన్‌, వికలాంగుల పెన్షన్‌ లను సచివాలయ…

వైసిపి అభ్యర్ధుల బైక్‌ ర్యాలి : పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్ధి రాంబాబు

Apr 2,2024 | 00:59

ప్రజాశక్తి – మార్కాపురం వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంఎల్‌ఎ అభ్యర్ధి అన్నా రాంబాబు కలిసి సోమవారం బైక్‌ ర్యాలి నిర్వహించారు. వైసిపి కార్యకర్తలు…