ప్రకాశం

  • Home
  • మిరప ఉత్పత్తుల మార్కెటింగ్‌పై అవగాహన

ప్రకాశం

మిరప ఉత్పత్తుల మార్కెటింగ్‌పై అవగాహన

Feb 9,2024 | 00:39

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ఈ-మిర్చి 2.0 ప్రాజెక్ట్‌ యొక్క టెక్నాలజీ సహకారంతో మిరప పంటలో నాణ్యతా ప్రమాణాలను, దిగుబడులను పెంచడం అనే విషయాలను గురించి తెలుసుకోవచ్చని జిల్లా ఉద్యాన…

ఆశీర్వదించండి.. సమస్యలు పరిష్కరిస్తా

Feb 9,2024 | 00:37

ప్రజాశక్తి-గిద్దలూరు: పట్టణంలోని వీరన్నబావి వీధిలో సీతారాముల వారి ఆలయంలో ఆర్యవైశ్య సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముత్తుముల…

నీటి బిలుల్ల కోసం వైసీపీ నాయకుల ధర్నా

Feb 9,2024 | 00:34

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీటి బిల్లుల బకాయిలు రూ.29 కోట్లను వెంటనే మంజూరు చేయాలని…

శిద్దా వెంకటసుబ్బారావుకు నివాళి

Feb 8,2024 | 23:43

ప్రజాశక్తి-చీమకుర్తి : మాజీ మంత్రి శిద్దారాఘవరావు సోదరుడు, శ్రీవాసవీ గ్రానైట్‌ యజమాని శిద్దా వెంకటసుబ్బారావుకు పలువురు ఘన నివాళులర్పించారు. స్థానిక శిద్దావారి వీధిలో శిద్దా వెంకటసుబ్బారావు సంస్మరణ…

మాజీ ఎమ్మెల్యే ‘ఉగ్ర’ జన్మదిన వేడుకలు

Feb 8,2024 | 23:42

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ…

పొగాకు అక్రమంగా విక్రయిస్తే చర్యలు

Feb 8,2024 | 23:41

ప్రజాశక్తి-కొండపి : రైతులు పొగాకు అక్రమంగా విక్రయించినా, ఎవరైనా కొనుగోలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పొగాకు బోర్డు సెక్రటరీ అండ్‌ ఆక్షన్‌ మేనేజర్‌ దివి…

ఉన్నత విద్య విధానాలపై విద్యార్థులకు అవగాహన

Feb 8,2024 | 23:39

ప్రజాశక్తి-శింగరాయకొండ : టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో రైజ్‌ కష్ణ సాయి ప్రకాశం గ్రూప్‌ విద్యాసంస్థలో ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న…

మంత్రిని కలిసిన మున్సిపల్‌ చైర్మన్‌

Feb 8,2024 | 23:38

కనిగిరి : కనిగిరి మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివద్ధికి చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు…

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత

Feb 7,2024 | 23:36

ప్రజాశక్తి- కొత్తపట్నం : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. కొత్తపట్నంలోని సాంఘిక సంక్షేమ సమీకత బాలికల వసతి…