24 గంటలూ అందుబాటులో ఉంటా: కుందురు
ప్రజాశక్తి-అర్థవీడు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని వైసిపి గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. అర్థవీడు సచివాలయ…
ప్రజాశక్తి-అర్థవీడు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని వైసిపి గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. అర్థవీడు సచివాలయ…
ప్రజాశక్తి -కనిగిరి : సిపిఎం జిల్లా పూర్వ కార్యదర్శి, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే తవనం చెంచయ్య వర్ధంతి సభ స్థానిక సుందరయ్య భవనంలో గురువారం నిర్వహించారు. ఈ…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: గ్రామాల అభివృద్ధిలో వాలంటీర్ల సేవలు అమోఘమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఎండ్లూరులో గురువారం రాత్రి…
ప్రజాశక్తి-వెలిగండ్ల : మీడియా సంస్థలపై దాడులు దారుణమని మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. బుధవారం ఏర్పాటు…
ప్రజాశక్తి -ఒంగోలు సబర్బన్ : ఒంగోలు నగరంలో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్కు సర్వర్ కష్టాలు తప్పడం లేదు. సర్వర్ ఆలస్యంగా వస్తుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…
ప్రజాశక్తి-దర్శి : జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డిని వారి నివాస గృహంలో తాళ్లూరు ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు, జడ్పిటిసి మారం…
ప్రజాశక్తి-చీమకుర్తి : వైసిపి అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మారం వెంకారెడ్డి చర్చి, ఆలయాల నిర్మాణానికి విరాళం అందజేశారు. దేవరపాలెంలో నిర్మిస్తున్న చర్చి నిర్మాణానికి రూ.30 వేలు. చినగంజాం…
ప్రజాశక్తి -నాగులుప్పలపాడు : మండల పరిధిలోని పోతవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపిపి దివి రంగవల్లి, పున్నారావు కుమారుడు వివాహ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ వేడుకల్లో…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన రిహానా బానుకు మంగళవారం యర్రగొండపాలెంలో మహిళల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిహానా బాను మాట్లాడుతూ…