ప్రకాశం

  • Home
  • స్టడీ మెటీరియల్‌ అందజేత

ప్రకాశం

స్టడీ మెటీరియల్‌ అందజేత

Jan 3,2024 | 00:21

ప్రజాశక్తి-పిసిపల్లి : విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అంద జేయడం అభినందనీ యమని సర్పంచి పోలం లక్ష్మీదేవి, ప్రధానోపా ధ్యాయుడు షేక్‌ అబ్దుల్‌ సుభాన్‌ తెలిపారు. స్వయంకషి సేవ…

‘శ్రీరామ్‌’లో ‘మహిళా జనరల్‌ సర్జన్‌’ సేవలు

Jan 3,2024 | 00:19

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : ఒంగోలు, గుంటూరు రోడ్డులోని శ్రీరామ్‌ మల్టీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో జనరల్‌ అండర్‌ లేపరోస్కోపిక్‌ సర్జరీ డిపార్ట్‌మెంట్‌లో వైద్య సేవలు అందించేందుకు డాక్టర్‌ ఎండ్లూరి…

ఒంటి కాలిపై నిల్చొని నిరసన

Jan 3,2024 | 00:18

ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్‌ : సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్మికులు ఒంటి కాలిపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు జివి.కొండారెడ్డి…

‘జగన్‌ కోర్టుకు రావాలి’

Jan 2,2024 | 00:24

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: కోడి కత్తి శ్రీను కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోర్టుకు రావాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్‌ చేశారు.…

కార్మికుల పట్ల నిరంకుశ ధోరణి తగదు

Jan 2,2024 | 00:21

ప్రజాశక్తి-కనిగిరి: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిసి కేశవరావు అన్నారు. నూతన సంవత్సరం ప్రారంభం రోజు సోమవారం…

‘బూచేపల్లి’కి అభిమానుల శుభాకాంక్షలు

Jan 2,2024 | 00:18

ప్రజాశక్తి-దర్శి: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి దర్శిలోని వారి గృహానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. నూతన సంవత్సర సందర్భంగా…

కందుల నారాయణరెడ్డికి సత్కారం

Jan 2,2024 | 00:13

ప్రజాశక్తి-పొదిలి: మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డిని పొదిలి, కొనకనమిట్ల మండలాలకు చెందిన పలువురు టిడిపి నాయకులు ఆయన నివాసంలో కలిసి బొకేలందించి…

పేర్నమిట్టలో ఆటల పోటీలు

Jan 1,2024 | 00:55

ప్రజాశక్తి-సంతనూతలపాడు: మండలంలోని పేర్నమిట్ట గ్రామంలో 42వ రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ ఘనంగా ప్రారంభించారు. అంతకుముందు ఆమె క్రీడాకారులను పరిచయం…

హామీల అమలులో జగన్‌మోహన్‌రెడ్డి విఫలం

Jan 1,2024 | 00:49

ప్రజాశక్తి-దర్శి: పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు అన్నారు. ఆదివారం ‘జగన్‌రెడ్డి హామీలు 85 శాతం…