గెలిపించండి.. అభివృద్ధి చేస్తా: డాక్టర్ ఉగ్ర
ప్రజాశక్తి-కనిగిరి: నీరు లేక, నివాసం లేక అల్లాడుతున్నామని, తమ సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారని శివనగర్ కాలనీ ప్రజలు టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి…
ప్రజాశక్తి-కనిగిరి: నీరు లేక, నివాసం లేక అల్లాడుతున్నామని, తమ సమస్యలు పట్టించుకునేవారే కరువయ్యారని శివనగర్ కాలనీ ప్రజలు టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి…
ప్రజాశక్తి-కనిగిరి: తుపాను కారణంగా కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దెబ్బతిన్న మిర్చి, మినుము పంటలకు సంబంధించి రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు…
ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 9వ తేదీలోపు కొత్తగా ఓట్లను నమోదు చేసుకోవచ్చని మండల తహశీల్దారు పి మధుసూదనరావు తెలి పారు. స్థానిక మండల తహశీల్దారు కార్యాలయంలో శుక్రవారం…
ప్రజాశక్తి – మార్కాపురం రూరల్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా 45వ మహాసభలు ఈనెల 12,13 తేదీల్లో ఒంగోలులో నిర్వహి స్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి…
ప్రజాశక్తి-టంగుటూరు: బాపట్లలో టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. టంగుటూరులోని…
ప్రజాశక్తి-శింగరాయకొండ: టిడిపి మహిళలకు అండగా ఉంటుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం మూలగుంట పాడు పంచాయతీలో బాబు ష్యూరిటీ,…
ప్రజాశక్తి- ఒంగోలుకలెక్టరేట్ : విచారణ పేరుతో యర్రగొండపాలెంలో నాగెపోగు మోజేష్ పట్ల విచక్షణా రహితంగా వ్యవహరించిన సిఐ, ఎస్ఐపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేసి…
ప్రజాశక్తి-ఒంగోలు ఆపదలో ఉన్నవారిని మానవతా హృదయంతో ఆదుకోవాలని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు అన్నారు. గురువారం సూర్యశ్రీ దివ్యంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రెటరీ…
ప్రజాశక్తి-ఒంగోలు: ఒంగోలులోని శ్రీ సత్యసాయి స్కూల్లో ఏర్పాటు చేసిన మిచౌంగ్ తుపాను పునరావాస కేంద్రంలో ఉన్న 84 కుటుంబాల వారికి, ప్రభుత్వం రిలీఫ్ విడుదల చేసింది. కుటుంబానికి…