వైసిపిని ఇంటికి సాగనంపాలి : డాక్టర్ ఉగ్ర
ప్రజాశక్తి – కనిగిరి : అరాచక పాలన సాగిస్తున్న వైసిపిని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి…
ప్రజాశక్తి – కనిగిరి : అరాచక పాలన సాగిస్తున్న వైసిపిని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజక వర్గ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి…
ప్రజాశక్తి-మార్కాపురం రూరల్ : మార్కాపురం డివిజన్ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో రైతు…
ప్రజాశక్తి-హనుమంతునిపాడు : కందుకూరు నుంచి పెద్ద చెర్లోపల్లి, కనిగిరి, హనుమంతుడుపాడు మీదుగా కంభం, బేస్తవారిపేట రోడ్డును కలుపుతూ నిర్మించిన డబల్ రోడ్డు మూన్నాళ్ళ ముచ్చటగా మారినట్లు ఆంధ్రప్రదేశ్…
ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్: ప్రజారోగ్యం మొదటి ప్రాధాన్యత గా జిజిహెచ్లో చర్యలు తీసుకుంటామని, పారిశుధ్యం, సౌకర్యాల కల్పనకు తక్షణమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్…
తర్లుపాడు : ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తే ఎప్పటికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎంపిపి సూరెడ్డి భూలక్ష్మి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ నరసింహులు అధ్యక్షతన…
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: ఎయిడ్స్ బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తాను కూడా అండగా ఉంటానని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రపంచ…
ప్రజాశక్తి- దర్శి : పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయమని తాళ్లూరు ఎంపిపి తాటికొండ శ్రీనివాసరావు తెలిపారు. తాళ్లూరు మండలం మాధవరంలో గ్రామ సర్పంచి తాటికొండ రేణుక…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం: రైతే రాజుగా.. వ్యవసాయం అంటే పండుగలా చేస్తూ జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్…
ప్రజాశక్తి-పొదిలి(ప్రకాశం జిల్లా) : మండలం ఉప్పలపాడు పి.హెచ్.సి పరిధిలో హెల్త్ సూపర్ వైజర్ నారు శ్రీనివాసరెడ్డి గుండెపోటు మరణించారు. కొద్దిసేపటి క్రితం ఎయిడ్స్ ర్యాలీలో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.…