మస్తానయ్యకు జాతీయ అవార్డు
ప్రజాశక్తి-మార్కాపురం : టిఎన్టియుసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.మస్తానయ్య జాతీయ సేవా పురస్కార్ అవార్డు ఎంపికయ్యారు. మస్తానయ్య సేవా కార్యక్రమాలను గుర్తించిన శ్రీదాసరి నారాయణరావు కల్చరల్ అకాడమి…
ప్రజాశక్తి-మార్కాపురం : టిఎన్టియుసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.మస్తానయ్య జాతీయ సేవా పురస్కార్ అవార్డు ఎంపికయ్యారు. మస్తానయ్య సేవా కార్యక్రమాలను గుర్తించిన శ్రీదాసరి నారాయణరావు కల్చరల్ అకాడమి…
ప్రజాశక్తి-టంగుటూరు : ఒంగోలు డివిజన్ పరిధిలోని టంగుటూరు రూరల్ సెక్షన్లో విద్యుత్ అధికారులు దాడులు సోమవారం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు 27 బందాలుగా ఏర్పడి 2200…
ప్రజాశక్తి-చీమకుర్తి : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 16న మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్(విద్యా వైజ్ఞానిక ప్రదర్శన) నిర్వహిస్తున్నట్లు ఎంఇఒలు ఎస్.వెంకటేశ్వర్లు, కె.శివాజీ తెలిపారు. స్థానిక…
ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గహాన్ని శింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ చైతన్య కృష్ణ సోమవారం సందర్శించారు. అనంతరం విద్యార్థులకు…
ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్ : వత్తిలో స్థిరపడటానికి ప్రభుత్వం అందజేస్తున్న ‘వైఎస్ఆర్ లా నేస్తం’ యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరమని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు అన్నారు. ముఖ్యమంత్రి…
ప్రజాశక్తి-మార్కాపురం: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ మార్కాపురం ఏరియా కార్యదర్శి అందె నాసరయ్య…
జీరో ప్రమాదాలు అభినందనీయం: మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ప్రజాశక్తి-చీమకుర్తి చీమకుర్తి ప్రాంత గెలాక్సీ గనులలో గత ఏడాదిగా జీరో ప్రమాదాలు నమోదు కావడం అభినందనీయమని మైన్స్ సేఫ్టీ డైరెక్టర్…
ప్రజాశక్తి-కొనకనమిట్ల: ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులు, మాజీ సిఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మార్కాపురం నియోజకవర్గంలో ఇటీవల మీచౌంగ్ తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను తెలుగుదేశం పార్టీ…
ప్రజాశక్తి-యర్రగొండపాలెం యర్రగొండపాలెం మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు సన్నెపోగు విజయకుమార్(60) అనారోగ్యంతో ఆదివారం యర్రగొండపాలెంలోని ఇజ్రాయేలు పేటలో గల ఆయన స్వగృహంలో మృతి చెందారు. ఆయన మృతదేహానికి…