ప్రకాశం

  • Home
  • నాణ్యతలేని భోజనం పెడితే చర్యలు

ప్రకాశం

నాణ్యతలేని భోజనం పెడితే చర్యలు

Nov 29,2023 | 00:42

ప్రజాశక్తి-కనిగిరి కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలను మంగళవారం కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం…

30 వైసిపి కుటుంబాలు  టిడిపిలోచేరిక

Nov 29,2023 | 00:37

ప్రజాశక్తి-పొదిలి: మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమక్షంలో మంగళవారం పొదిలి మండలంలోని పోతవరం గ్రామానికి చెందిన 30 ఎస్‌సి వైసీపీ కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో…

చంద్రన్న పాలన కోసం ప్రజల నిరీక్షణ: డాక్టర్‌ ఉగ్ర

Nov 29,2023 | 00:34

ప్రజాశక్తి-కనిగిరి: రాష్ట్రంలో వైసీపీ పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు చంద్రన్న పాలన రావాలని బలంగా కోరుకుంటున్నారని టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర…

రేషన్‌ సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలి

Nov 29,2023 | 00:29

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ సరుకులను సక్రమంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు…

టిడిపి అధికారంలోకి రావడం తథ్యం

Nov 29,2023 | 00:25

ప్రజాశక్తి-పొదిలి: జిల్లాలో పశ్చిమ ప్రాంతానికి కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం…

కన్నతల్లినే కడతేర్చాడు..

Nov 29,2023 | 00:26

ప్రజాశక్తి – చీరాల : మద్యానికి బానిసైన కుమారుడు ఆస్తి విషయంలో గొడపడి కన్నతల్లినే విచక్షణా రహితంగా కత్తి పొడిచి కడతేర్చాడు. ఈ ఘటన చీరాల మండలం…

మాగుంట సుబ్బరామరెడ్డి వర్థంతి ఏర్పాట్ల పరిశీలన

Nov 29,2023 | 00:33

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్‌ ఒంగోలు మాజీ పార్లమెంట్‌ సభ్యులు దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి 28వ వర్థంతి సందర్భంగా డిసెంబర్‌ 1న ఒంగోలు పివిఆర్‌ బాలుర ఉన్నత…

సంక్షేమంలో రాష్ట్రం ఆదర్శం

Nov 29,2023 | 00:34

ప్రజాశక్తి- పుల్లలచెరువు : అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రాన్ని సిఎం జగన్‌ ఆదర్శంగా నిలిపారని ఎంపిపి కందుల వెంకటయ్య, వైసిపి మండల కన్వీనర్‌ బివి.సుబ్బారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని…

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Nov 29,2023 | 00:29

ప్రజాశక్తి-మార్కాపురం : ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన క్లెయిమ్స్‌…