చలితో వణికిన ప్రజలు
ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్ : మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షం, చలిగాలులకు ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రాలేకపోయారు. చలిదాటికి వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.…
ప్రజాశక్తి – ఒంగోలు సబర్బన్ : మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షం, చలిగాలులకు ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు రాలేకపోయారు. చలిదాటికి వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు.…
-స్తంభించిన రాకపోకలు – అంధకారంలో గ్రామాలు – లోతట్టు ప్రాంతాలు జలమయం – జనజీవనం అస్తవ్యస్తం ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న…
ప్రజాశక్తి- రాచర్ల : మండల పరిధిలోని సత్యవోలు, సోమదేవిపల్లి గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటలను ఎఒ షేక్ అబ్దుల్ రఫీక్ సోమవారం పరిశీలించారు. మిచౌంగ్…
ప్రజాశక్తి-చీమకుర్తి : టిడిపి సీనియర్ నాయకుడు కాట్రగడ్డ రమణయ్య సోదరుడు కాట్రగడ్డ వెంకటేశ్వర్లు(70) అనారోగ్యంతో మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే బిఎన్. విజయకుమార్, టిడిపి నాయకులు సోమవారం…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల : మండల పరిధిలోని చిన్న దోర్నాల గ్రామంలో జీసెస్ లౌస్ మినిస్ట్స్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి బోరు, ట్యాంకును రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ…
ప్రజాశక్తి-పెద్దదోర్నాల : ఆరోగ్య మిత్ర దర్శనం రాంబాబు సేవలు మరువలేనివని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన…
ప్రజాశక్తి-మార్కాపురం : దివంగ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాజకీయాల్లో అజాత శత్రువు అని మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కొనియాడారు. రోశయ్య వర్ధంతి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో…
ప్రజాశక్తి-దర్శి: మధుర గాయకుడు ఘంటసాల పాడిన పాటలు ప్రజలు గుండెల్లో చిరకాలంగా ఉండిపోతాయని స్థానిక తహశీల్దారు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పద్మశ్రీ ఘంటసాల కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వరరావు…
ప్రజాశక్తి-వెలిగండ్ల: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో కులగణనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాశం…