ప్రకాశం

  • Home
  • విద్యుత్ షాకుతో గేదె మృతి

ప్రకాశం

విద్యుత్ షాకుతో గేదె మృతి

Dec 1,2023 | 13:27

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ప్రజాశక్తి-వెలిగండ్ల : మండలంలోని గన్నవరం గ్రామంలో విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు…

ఛలో ఢిల్లీని జయప్రదం చేయండి

Dec 1,2023 | 00:28

ప్రజాశక్తి-పిసిపల్లి: అసమానతల్లేని నూతన సమాజ సాధన కోసం ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన…

మండలి మాజీ చైర్మన్‌ను కలిసిన ముస్లిం నాయకులు

Dec 1,2023 | 00:25

ప్రజాశక్తి-వెలిగండ్లఉమ్మడి ప్రకాశం జిల్లా ముస్లిం మైనార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనం గురువారం ఒంగోలులో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి చైర్మన్‌ ఏంఏ షరీఫ్‌ హాజరయ్యారు. వెలిగండ్ల,…

టిడిపి గెలుపుతో వైసిపి దురాగతాలకు అడ్డుకట్ట: కందుల

Dec 1,2023 | 00:20

ప్రజాశక్తి-మార్కాపురం: వైసిపి దురాగతాలకు, దుర్మార్గాలకు అడ్డుకట్ట పడాలంటే టిడిపిని గెలిపించాలని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. పట్టణంలోని 12వ వార్డులో ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు…

గురజాడ స్ఫూర్తితో సమస్యలపై సమరం సాగించాలి

Dec 1,2023 | 00:17

ప్రజాశక్తి-కనిగిరి:  సమాజంలో మహిళల ఉన్నతికై మహాకవి గురజాడ తన సాహిత్యం ద్వారా చైతన్య జ్వాలలు రగిలించారని ఐద్వా నాయకురాల్లు ఎస్‌కె బషీరా, కె లక్ష్మీప్రసన్న అన్నారు. స్థానిక…

పొగాకు నాణ్యతపై దృష్టి సారించాలి

Nov 30,2023 | 23:55

ప్రజాశక్తి-కొండపి : పొగాకు పొగాకు నాణ్యత పెంపుదలపై రైతులు దృష్టి సారించాలని వేలం నిర్వహణాధికారి జి.సునీల్‌కుమార్‌ తెలిపారు. కొండపి పొగాకు వేలం కేంద్రం పరిధిలోని రామాయపాలెం గ్రామంలో…

సాదాసీదాగా మున్సిపల్‌ సమావేశం

Nov 30,2023 | 23:54

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌ : మార్కాపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశం కేలవం గంటన్నరలోపే సాదాసీదాగా ముగిసింది. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌…

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Nov 30,2023 | 23:52

ప్రజాశక్తి-యర్రగొండపాలెం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని మురారిపల్లి సర్పంచి ఏకుల జయమ్మ ముసలారెడ్డి కోరారు. మండలంలోని మురారిపల్లి…

మహిళలకు అండగా టిడిపి

Nov 30,2023 | 23:50

ప్రజాశక్తి-శింగరాయకొండ : తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా ఉంటుందని కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. శింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామపంచాయతీలోని పొనుగోటివారిపాలెంలో బాబు…