విజయనగరం

  • Home
  • భూములకు శాశ్వత హక్కులివ్వడమే లక్ష్యం

విజయనగరం

భూములకు శాశ్వత హక్కులివ్వడమే లక్ష్యం

Feb 10,2024 | 21:32

ప్రజాశక్తి- మెంటాడ: పేదల సాగు భూములకు శాశ్వత హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. భూసమస్యల శాశ్వత పరిష్కారం కార్యక్రమంలో భాగంగా 20ఏళ్లుగా సాగుచేస్తున్న…

ఇదేనా రైతులపై చిత్తశుద్ధి?

Feb 10,2024 | 21:24

ప్రజాశకి – విజయనగరం ప్రతినిధి :  రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధిపై మాటలు కోటలు దాటుతున్నా ఆచరణ గడపదాటడం లేదు. వారి సంక్షేమం, అభివృద్ధి సంగతి కాస్త…

వెయిట్‌ లిఫ్టింగ్‌లో సత్య కళాశాల విద్యార్థుల ప్రతిభ

Feb 10,2024 | 21:23

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : స్థానిక తోటపాలెంలోని సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎస్‌.పల్లవి, సిహెచ్‌ శ్రీలక్ష్మి, ఈనెల 7నుంచి 9 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌ లో జరిగిన…

ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష

Feb 10,2024 | 21:21

 ప్రజాశక్తి-విజయనగరం  :  పోలింగ్‌, కౌంటింగ్‌ విధులు మినహా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర బాధ్యతలు నిర్వర్తించే ఎన్నికల అధికారులందరికీ ఈ నెలాఖరులోగా అవసరమైన శిక్షణ పూర్తిచేయాలని రాష్ట్ర…

మరో అవకాశం ఇవ్వండి

Feb 10,2024 | 21:19

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మరోసారి శాసనసభ్యునిగా ప్రజలె అవకాశమిస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. శనివారం నగరంలోని…

13 నుంచి టిడిపి శంఖారావం

Feb 10,2024 | 21:17

ప్రజాశక్తి-విజయనగరం కోట :  టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ తలపెట్టిన శంఖారావం కార్యక్రమం ఈనెల 13 నుంచి 16వరకు నాలుగు రోజులు పాటు ఉమ్మడి జిల్లాలో…

డిఎస్‌సిలో అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలి

Feb 10,2024 | 21:16

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  డిఎస్‌సిలో అప్రెంటేస్‌ విధానం రద్దు చేయాలని, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు డిమాండ్‌ చేశారు. శనివారం…

అభివృద్ధిపై మంత్రి బొత్స సమీక్ష

Feb 10,2024 | 21:14

ప్రజాశక్తి-చీపురుపల్లి :  చీపురుపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు, మండల…

విమానాశ్రయ నిర్మాణపనుల్లోఉపాధికల్పన ఉత్తిమాటే!

Feb 10,2024 | 21:12

ప్రజాశక్తి- భోగాపురం : విమానాశ్రయం వస్తే మీ ప్రాంతంలో ఆందరికీ ఉపాధి కలుగుతుందని అధికారులు, నాయకులు ఆశ చూపారు. దీంతో ఎకరా కోట్లలో ఉన్న భూమిని లక్షల్లోనే…