ఎల్టిఎతో రైతులకు అన్యాయం
ప్రజాశక్తి-పూసపాటిరేగ : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయాలని టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ…
ప్రజాశక్తి-పూసపాటిరేగ : ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయాలని టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ…
పటిష్టంగా స్ట్రాంగ్ రూమ్లను రూపొందించాలి జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి రిసెప్షన్ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్లు ప్రజాశక్తి-విజయనగరం కోట : రిసెప్షన్ సెంటర్లవద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని…
అన్నిచోట్లా అవగాహన రాజకీయాలే ప్రజలను మభ్యపెడుతూ.. సమస్యలను దాటవేస్తూ ప్రచారం ఎన్నికల వేళ అభ్యర్థుల తీరు ప్రత్యామ్నాయమే ప్రజల దారి ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :…
బొబ్బిలి: ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రైతుల భూములకు రక్షణ ఉండదని మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తంచేశారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనకు మద్దతుగా మంగళవారం…
ప్రజాశక్తి-విజయనగరం కోట : పోలింగ్ బూత్ల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.నాగలక్ష్మి తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి పూర్తయ్యేవరకు…
సీతంపేట: ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంగళవారం ఏజెన్సీలో సిపిఎం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా మండలంలోని వాబ, జక్కరవలస,…
విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇంకా జరగనే లేదు.. అప్పుడే గెలుపు ఓటములపై జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్లు జోరందుకున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల…
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు కలిపి మూడోరోజు మంగళవారం 3638 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కున్నారు. జిల్లా మొత్తంగా 18,631 పోస్టల్ బాలెట్లు…
విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి, టిడిపి అభ్యర్ధులను క్రాస్ ఓటింగ్ కలవరపెడుతోంది. పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు సాగుతోన్న వేళ అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది.…