విజయనగరం

  • Home
  • ఎల్‌టిఎతో రైతులకు అన్యాయం

విజయనగరం

ఎల్‌టిఎతో రైతులకు అన్యాయం

May 7,2024 | 21:59

 ప్రజాశక్తి-పూసపాటిరేగ :  ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు చేయాలని టిడిపి నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ…

రిసెప్షన్‌ సెంటర్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు

May 7,2024 | 21:57

 పటిష్టంగా స్ట్రాంగ్‌ రూమ్‌లను రూపొందించాలి జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి రిసెప్షన్‌ కేంద్రాన్ని పరిశీలించిన అబ్జర్వర్లు ప్రజాశక్తి-విజయనగరం కోట : రిసెప్షన్‌ సెంటర్లవద్ద పక్కాగా ఏర్పాట్లు చేయాలని…

నాకు నువ్వు… నీకు నేను..

May 7,2024 | 21:55

అన్నిచోట్లా అవగాహన రాజకీయాలే ప్రజలను మభ్యపెడుతూ.. సమస్యలను దాటవేస్తూ ప్రచారం ఎన్నికల వేళ అభ్యర్థుల తీరు ప్రత్యామ్నాయమే ప్రజల దారి ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :…

రైతుల భూములకు రక్షణ కరువు

May 7,2024 | 21:55

బొబ్బిలి: ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో రైతుల భూములకు రక్షణ ఉండదని మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ఆందోళన వ్యక్తంచేశారు. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయనకు మద్దతుగా మంగళవారం…

సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం

May 7,2024 | 21:53

ప్రజాశక్తి-విజయనగరం కోట : పోలింగ్‌ బూత్‌ల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం నుండి పూర్తయ్యేవరకు…

ఏజెన్సీలో సిపిఎం ముమ్మర ప్రచారం

May 7,2024 | 21:53

సీతంపేట: ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంగళవారం ఏజెన్సీలో సిపిఎం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా మండలంలోని వాబ, జక్కరవలస,…

హోరాహోరీ  బెట్టింగ్‌ జోరు

May 7,2024 | 21:52

విజయనగరం టౌన్‌ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఇంకా జరగనే లేదు.. అప్పుడే గెలుపు ఓటములపై జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల…

మూడోరోజు 3638 ఓట్లు నమోదు

May 7,2024 | 21:51

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు కలిపి మూడోరోజు మంగళవారం 3638 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించు కున్నారు. జిల్లా మొత్తంగా 18,631 పోస్టల్‌ బాలెట్లు…

క్రాస్‌ ఓటింగ్‌ గుబులు

May 7,2024 | 21:50

విజయనగరం టౌన్‌ : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి, టిడిపి అభ్యర్ధులను క్రాస్‌ ఓటింగ్‌ కలవరపెడుతోంది. పార్లమెంట్‌, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు సాగుతోన్న వేళ అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది.…