జగనన్న కు చెబుదాంకు 210 వినతులు
ప్రజాశక్తి-విజయనగరం కోట : జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని…
ప్రజాశక్తి-విజయనగరం కోట : జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై ప్రభుత్వ శాఖలకు ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అయ్యప్పనగర్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను సీజ్ చేయాలని సోమవారం స్పందనలో జిల్లా రెవెన్యూ అధికారికి అయ్యప్పనగర్ కాలనీ వాసుల…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు గొర్రెలు,మేకలు పెంపకం దారులు ఆధారపడే కొండ భూములు తీసుకోవడం అన్యాయమని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మేయరు వి.విజయలక్ష్మి అన్నారు. సోమవారం నగరపాలక సంస్థ సమావేశం మందిరంలో మేయర్ అధ్యక్షతన స్టాండింగ్…
ప్రజాశక్తి-మెంటాడ : గి రిజనులు, దళితులు,పేదల సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ ఎపి ఆదివాసీ గిరిజన సంఘం, ఎపి వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యాన…
ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : రక్త హీనతపై గ్రామ స్థాయిలో సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న పదేళ్లలోపు పిల్లల్లో…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఔను…! భర్త వైసిపిలో కొనసాగుతుండగా భార్య టిడిపిలోకి జంప్ అయ్యారు. ఒకరు ఉన్న పదవి కోసం పార్టీలో కొనసాగుతుండగా, మరొకరు…
ప్రజాశక్తి- గజపతినగరం : పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరుతూ గజపతినగరం, పురిటిపెంట గ్రామాలకు చెందిన పంచాయతీ కార్మికులు సోమవారం స్థానిక మెయిన్రోడ్డులో రిలేనిరాహారదీక్షలు చేపట్టారు.…
ప్రజాశక్తి- రేగిడి : రాజాం మున్సిపాలిటీ బొబ్బలి సెంటర్లో ఆదివారం రాత్రి మర్రిచెట్టు కూలి కొండంపేటకు చెందిన ముద్దన శ్రీనివాసరావు మృతి చెందారని ఇది కేవలం అధికారుల…