విజయనగరం

  • Home
  • మౌలిక సదుపాయాల కు నోచుకోని అయ్యప్పనగర్

విజయనగరం

మౌలిక సదుపాయాల కు నోచుకోని అయ్యప్పనగర్

Apr 4,2024 | 16:32

తాగునీరు కోనుక్కోవల్సిందే కాలువలు లేక రోడ్డుపై పారుతున్న మురికినీరు ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : అయ్యప్పనగర్ లో సుసుమారుగా రెండు వేలకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. వీటిల్లో …

మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

Apr 4,2024 | 13:26

ప్రజాశక్తి-విజయనగరం కోట : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి రిబ్బన్…

కమలం చుట్టూ అసమ్మతి ‘గీత’

Apr 3,2024 | 21:56

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్‌పి అభ్యర్థి కొత్తపల్లి గీత చుట్టూ అసమ్మతి సెగలు అలుముకుంటున్నాయి. బిజెపి నాయకత్వం ఎమ్‌పి అభ్యర్థిగా మాజీ ఎమ్‌పి…

వైసిపితోనే సంక్షేమం సాధ్యం: ఎమ్మెల్యేలు

Apr 3,2024 | 21:45

ప్రజాశక్తి – పూసపాటిరేగ : వైసిపి ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమవుతోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. బుధవారం మండలంలోని పేరాపురం, పూసపాటిపాలెం, గొల్లపేటలో తొమ్మిదో…

మరికొద్ది రోజుల్లో వైసిపి కనుమరుగు: కోండ్రు

Apr 3,2024 | 21:45

ప్రజాశక్తి – వంగర : మరికొద్ది రోజుల్లో వైసిపి కనుమరుగవుతుందని రాజాం నియోజకవర్గం టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

మిమ్స్‌ ఉద్యోగుల అరెస్టులు అన్యాయం

Apr 3,2024 | 21:44

ప్రజాశక్తి- బొబ్బిలి : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు అన్నారు. మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల అక్రమ అరెస్టులకు…

అపెరల్‌ పార్కు ఏదీ?

Apr 3,2024 | 21:43

ప్రజాశక్తి-రేగిడి : రాజాం నియోజకవర్గంలోని రేగిడి మండలం గుల్లపాడు గ్రామపంచాయతీ పరిధి కొండల మామిడి వలస (ఉంగరాడమెట్ట) వద్ద అపెరల్‌ పార్కు (టెక్స్‌టైల్స్‌ పరిశ్రమ) ఏర్పాటుకు వేసిన…

ఎంపి, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం

Apr 3,2024 | 21:40

ప్రజాశక్తి-గజపతినగరం  : విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే బొత్సఅప్పలనర్సయ్య బుధవారం గజపతినగరం, పురిటిపెట పంచాయతీల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన…

తీరం చేరుకున్న మత్స్యకారులు

Apr 3,2024 | 21:39

 ప్రజాశక్తి -భోగాపురం  : విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమయింది. వారంతా బోల్తాపడిన తెప్పపైనే ఎక్కి అప్పికొండ బీచ్‌ వద్దకు చేరుకోవడంతో…