విజయనగరం

  • Home
  • మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి

విజయనగరం

మధ్యాహ్న భోజనం నాణ్యంగా ఉండాలి

Dec 8,2023 | 20:33

  ప్రజాశక్తి-విజయనగరం  :  మొదటి విడత నాడు -నేడు కింద చేపట్టిన పనులన్నిటినీ డిసెంబర్‌ 21 న మెగా లాంచింగ్‌ చేయనున్నారని, ఈ లోపల స్కూల్‌ మెయింటెనెన్సు…

ఉచిత సలహాలు మానుకొని రైతులను ఆదుకోవాలి

Dec 8,2023 | 20:32

 ప్రజాశక్తి-విజయనగరంకోట  :  తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకొని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు అన్నారు. ఒకప్పుడు తుపానుతో…

అభివృద్ధి అంటే టిడిపికి తెలుసా?

Dec 8,2023 | 20:30

  ప్రజాశక్తి-మెరక ముడిదాం :   ‘అభివృద్ధి అంటే ఏమిటో టిడిపికి తెలుసా? ఎపుడైనా, ఏ పంచాయతీలో నైనా ఒక పది మందికి ఉద్యోగాలు వేసారా? అమరావతిలా గ్రాఫిక్స్‌…

ఓటరుగా చేరేందుకు నేడే ఆఖరు

Dec 8,2023 | 20:29

 ప్రజాశక్తి-విజయనగరం  :  ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేయడానికి 9వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌…

డిసెంబర్ 14, 15 తేదీల్లో కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరవధిక ధర్నా

Dec 8,2023 | 15:54

బిసి కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ అధికారికి ఆశా వర్కర్లు వినతి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త…

రాష్ట్ర ఫెన్సింగ్ పోటీలను ప్రారంభించిన డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి

Dec 8,2023 | 15:49

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జూనియర్స్ విభాగంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలను డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు…

జాతీయ తైక్వాండో పోటీల్లో పతకాల పంట

Dec 7,2023 | 21:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  ఈనెల 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లో జరిగిన సబ్‌ జూనియర్‌ క్యాడెట్‌ తైక్వాండో పోటీల్లో జిల్లాకు…

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : టిడిపి

Dec 7,2023 | 21:44

 ప్రజాశక్తి-చీపురుపల్లి   :  జిల్లాలో తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజయనగరం పార్లమెంట్‌ స్థానం అధ్యక్షులు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు. మండలంలోని పుర్రేయవలస, రామలింగాపురం…

సాయుధ దళాల సంక్షేమ నిధికి విరాళాలివ్వండి

Dec 7,2023 | 21:42

  ప్రజాశక్తి-విజయనగరం  :  సైనికుల త్యాగాల ఫలితంగానే దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని కలెక్టర్‌ నాగలక్ష్మి అన్నారు. వారు ఎండనకా, వాననకా ఎన్నో కష్టాలకోర్చి సరిహద్దుల్లో రాత్రీపగలూ…