రోడ్డుపై కూరుకుపోయిన లారీ
ప్రజాశక్తి- బొబ్బిలి: బొబ్బిలి-తెర్లాం రోడ్డు అద్వాన్నంగా మారింది. గొల్లపల్లి సమీపంలో పిరిడి జంక్షన్ వద్ద రోడ్డుపై ఏర్పడిన గోతిలో గురువారం లారీ కూరుకుపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పారాది…
ప్రజాశక్తి- బొబ్బిలి: బొబ్బిలి-తెర్లాం రోడ్డు అద్వాన్నంగా మారింది. గొల్లపల్లి సమీపంలో పిరిడి జంక్షన్ వద్ద రోడ్డుపై ఏర్పడిన గోతిలో గురువారం లారీ కూరుకుపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పారాది…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారాన్ని అందించాలని సిపిఎం రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి…
ప్రజాశక్తి- కొత్తవలస: మండలంలో చిన్నిపాలెం, పంచాయతీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గురువారం పర్యటించారు. రైతుల కష్టాలను…
ప్రజాశక్తి – పూసపాటిరేగ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచౌంగ్ తుపాను తీరం దాటడంతో చింతపల్లి తీరం బుధవారం ప్రశాంతంగా మారింది. సముద్రం వెంబడి గాలులు తగ్గి, సముద్ర…
ప్రజాశక్తి-జామి,గంట్యాడ : వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.…
ప్రజాశక్తి-విజయనగరం : వర్షం తగ్గిన వెంటనే వరి పంటను కాపాడేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో బుధవారం…
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మిచౌంగ్ తుపాను ప్రభావంతో జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నను నిండా ముంచేశాయి. మంగళవారం సాయంత్రం నుంచి భారీవర్షాలు…
ప్రజాశక్తి – రామభద్రపురం : భారతరత్న, రాజ్యాంగ రచనా శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దార్షినికులని ప్రతీ విద్యార్థి అతనిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత విద్యావంతులు…
ప్రజాశక్తి- గజపతినగరం : మండలం లోని సీతారాంపురం, పిడిశీల తదితర గ్రామాలలో నీటమునిగిన వరి పంటలను బుదవారం టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కరణం.శివరామకృష్ణ పరిశీలిం…