విజయనగరం

  • Home
  • సీతంలో ఘనంగా “ప్రపంచ జల దినోత్సవం”

విజయనగరం

సీతంలో ఘనంగా “ప్రపంచ జల దినోత్సవం”

Mar 22,2024 | 15:34

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాంతి మరియు సుస్థిరతను పెంపొందించడంలో నీటి వనరుల ప్రాముఖ్యతను…

అయోమయoలో వైసిపి కేడర్‌

Mar 21,2024 | 20:59

విజయనగరం ప్రతినిధి:విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముఖ్యంగా వైసిపి కేడర్‌ ఎన్నికల వేళ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భవనాలు, రోడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ…

కార్పొరేషన్ల రుణాలేవీ?

Mar 21,2024 | 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వెనుబడిన కులాలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవుల పంపకం చేపట్టినప్పటికీ…

కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : మంత్రి బొత్స

Mar 21,2024 | 20:42

  ప్రజాశక్తి-గుర్ల  : టిడిపి, జనసేన,బిజెపి కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని…

హైరిస్క్‌ గర్భిణులను గుర్తించండి

Mar 21,2024 | 20:40

ప్రజాశక్తి-విజయనగరం కోట :  హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి వారికి అత్యవసర సేవలు అందించాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు సిబ్బందికి సూచించారు. మాతృ, శిశు మరణాలపై గురువారం వైద్యఆరోగ్యశాఖ…

సమస్యల పరిష్కారానికి ఉధృత పోరాటం

Mar 21,2024 | 20:38

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ తెలిపారు. తమ…

ఇక చెప్పడం ఉండదు…చర్యలే

Mar 21,2024 | 20:36

కోడ్‌ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలి ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రజాశక్తి-విజయనగరం : క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు…

పార్టీని వీడితే నష్టమేమీ లేదు : ఎమ్మెల్యే బొత్స

Mar 21,2024 | 20:34

 ప్రజాశక్తి-గజపతినగరం :  కొందరు డబ్బులకు, పదవులకు ఆశపడి పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. ఏ ఒక్కరు పార్టీని వీడినా…

ఎసిబికి చిక్కిన డిప్యూటీ తహశీల్దార్‌

Mar 21,2024 | 20:32

రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి విజయనగరం మండల ఉప తహశీల్దార్‌ కొట్నాన శ్రీనివాసరావు గురువారం ఓ వ్యక్తి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి…