సీతంలో ఘనంగా “ప్రపంచ జల దినోత్సవం”
ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాంతి మరియు సుస్థిరతను పెంపొందించడంలో నీటి వనరుల ప్రాముఖ్యతను…
ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాంతి మరియు సుస్థిరతను పెంపొందించడంలో నీటి వనరుల ప్రాముఖ్యతను…
విజయనగరం ప్రతినిధి:విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముఖ్యంగా వైసిపి కేడర్ ఎన్నికల వేళ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా భవనాలు, రోడ్ల నిర్మాణ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వెనుబడిన కులాలకు ఆర్థికంగా అండగా నిలవాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవుల పంపకం చేపట్టినప్పటికీ…
ప్రజాశక్తి-గుర్ల : టిడిపి, జనసేన,బిజెపి కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని…
ప్రజాశక్తి-విజయనగరం కోట : హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి అత్యవసర సేవలు అందించాలని డిఎంహెచ్ఒ డాక్టర్ ఎస్.భాస్కరరావు సిబ్బందికి సూచించారు. మాతృ, శిశు మరణాలపై గురువారం వైద్యఆరోగ్యశాఖ…
ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని మిమ్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టివి రమణ తెలిపారు. తమ…
కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలి ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజాశక్తి-విజయనగరం : క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు…
ప్రజాశక్తి-గజపతినగరం : కొందరు డబ్బులకు, పదవులకు ఆశపడి పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు. ఏ ఒక్కరు పార్టీని వీడినా…
రూ.10వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి విజయనగరం మండల ఉప తహశీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు గురువారం ఓ వ్యక్తి నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి…