ముమ్మరంగా కాంగ్రెస్ ప్రచారం
ప్రజాశక్తి – విజయనగరం కోట ; విజయనగరం పార్లమెంట్ ఇండియా వేదిక అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రచారం ముమ్మరం చేశారు. ప్రధాన కూడలిలో ర్యాలీలు, సభలు నిర్వహించి…
ప్రజాశక్తి – విజయనగరం కోట ; విజయనగరం పార్లమెంట్ ఇండియా వేదిక అభ్యర్థి బొబ్బిలి శ్రీను ప్రచారం ముమ్మరం చేశారు. ప్రధాన కూడలిలో ర్యాలీలు, సభలు నిర్వహించి…
ప్రజాశక్తి-విజయనగరం కోట: మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని అసిస్టెంట్ కలెక్టర్ సహాదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు…
ప్రజాశక్తి – పూసపాటిరేగ, నెల్లిమర్ల : నెల్లిమర్ల నియోజక వర్గంలో వైసిపి అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు, ఎన్డిఎ అభ్యర్ధి లోకం నాగమాధవి ప్రచారం హోరా హోరీగా సాగుతోంది.…
ప్రజాశక్తి – సాలూరు : సాలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నిక రసదవత్తరంగా మారింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజన్నదొర ఐదుసారి కూడా విజయం సాధించేందుకు తహ తహలాడుతున్నారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్/కోట : ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ…
విజయనగరం నియోజకవర్గంలో ఉద్యోగుల ఓట్లు అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు, ఓటమిని శాసిస్తాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. జిల్లా కేంద్రం కావడంతో ఎక్కువ మంది ఉద్యోగులు విజయనగరంలో…
ఒకేరోజు ఒడిశా, ఎపి రాష్ట్రాల పోలింగ్ సందిగ్ధంలో కొటియా ప్రాంత గిరిపుత్రులు ఓటింగ్ శాతం పెంచేందుకు ఇరురాష్ట్రాల కసరత్తు ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో…
ప్రజాశక్తి – పూసపాటిరేగ: గెలిచిన వెంటనే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామిక హబ్గా మార్చేస్తానని నెల్లిమర్ల నియోజకవర్గం కూటమి అభ్యర్ధి లోకం మాధవి అన్నారు. మండలంలోని…
ప్రజాశక్తి- శృంగవరపుకోట : జగన్ చేతకాని తనంతో ఎపి యువత భవిష్యత్తు నాశనమైందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితకుమారి అన్నారు. శుక్రవారం మండలంలోని శివరామరాజుపేట, కొత్తూరు,…