విజయనగరం

  • Home
  • మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

విజయనగరం

మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

Feb 3,2024 | 18:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఉద్ఘాటించారు. శనివారం స్థానిక తోటపాలెం,…

సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పాలన

Feb 3,2024 | 18:44

ప్రజాశక్తి-గరివిడి : రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా గత నాలుగున్నరేళ్లుగా కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ పనితనం బాగుందని, ప్రభుత్వం…

మహిళలు ఆర్ధిక స్వావలంబనే ధ్యేయం

Feb 3,2024 | 15:28

మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి కేంద్రాలను ప్రారంబించిన డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్…

మొదటి వరుస యోధులు గిరిపుత్రులు

Feb 3,2024 | 15:20

కల్మషం లేని మనుషులు గిరిజనులు అభివృద్ధిలో వారి పాత్ర కీలకం  ప్రజాశక్తి-విజయనగరం కోట : దేశాన్ని రక్షించడంలో ముందు వరుసలో నిలబడిన యోధులు గిరిపుత్రులు అని విద్య…

సుపరిపాలన – డ్రగ్స్ పాలన 

Feb 3,2024 | 13:06

ప్రజాశక్తి-విజయనగరం కోట : తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుపరిపాలన అందించారు. ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన డ్రగ్స్ పాలన సాగుతోందని విజయనగరం…

వాహ‌న‌దారులు హెల్మెట్ ధ‌రించాలి

Feb 3,2024 | 12:06

అవ‌గాహ‌నా ర్యాలీలో డిటిసి ర‌వీంధ్ర‌నాధ్‌  ప్రజాశక్తి-విజయనగరం కోట : ద్విచక్ర వాహ‌న‌దారులు త‌ప్ప‌నిస‌రిగా హెల్మెట్ ధ‌రించాల‌ని ప్రాంతీయ ర‌వాణాశాఖ డిప్యుటీ ట్రాన్స్‌పోర్ట్ క‌మిష‌న‌ర్ జిఆర్ ర‌వీంధ్ర‌నాధ్ కోరారు.…

నూతన రాజకీయ సంస్కృతి కోసమే విరాళాల సేకరణ

Feb 2,2024 | 21:24

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : రాష్ట్రంలో ప్రజలను మోసగించి, డబ్బులిచ్చి ఓట్లు వేయించుకొనేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న నేటి పరిస్థితుల్లో వాటికి భిన్నంగా సిపిఎం ప్రజల వద్దకే విరాళాల…

మార్చి 5,6న ఎండబ్ల్యుఇయు జిల్లా మహాసభ

Feb 2,2024 | 21:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) 5వ జిల్లా మహాసభ మార్చి 5 ,6 తేదీల్లో విజయనగరంలో జరుగుతుందని ఆ…

పశుసంవర్ధక శాఖకు రాష్ట్ర స్థాయి అవార్డు

Feb 2,2024 | 21:18

ప్రజాశక్తి-విజయనగరం :  పశువైద్యంలో ఉత్తమ సేవలందించినందుకు గాను విజయనగరంలోని పశుసంవర్ధక శాఖ డివిజన్‌కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడలో ఫిబ్రవరి 1న…