విజయనగరం

  • Home
  • విజయనగరంలో రంగోలి పోటీలు

విజయనగరం

విజయనగరంలో రంగోలి పోటీలు

Jan 11,2024 | 12:34

  ప్రజాశక్తి-విజయనగరం కోట :   సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందజేయడమే లక్ష్యంగా వాజి ఛానల్‌ గత 28 సంవత్సరాలుగా రంగోలి పోటీలను నిర్వహిస్తూ వస్తోందని వాజీ ఛానల్‌…

ఉత్సాహంగా మండల స్థాయి ఆడుదాం ఆంధ్రా

Jan 10,2024 | 21:26

ప్రజాశక్తి- గుర్ల : ఆడుదాం ఆంధ్రా పోటీలు జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. యువత ఈ పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.…

ఒంటికాలుపై నిలబడి న్యాయవాదుల నిరసన

Jan 10,2024 | 21:22

ప్రజాశక్తి- శృంగవరపుకోట :రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నూతన భూహక్కు చట్టం-2022 ప్రజల పాలిట యమపాశం కాబోతోందని, న్యాయవాదులతో పాటు ప్రజలు కూడా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని…

అదే సారు.. మారని తీరు..

Jan 10,2024 | 21:20

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని తోకలవలసలో బుధవారం నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రా మ్‌కు బూరాడ పిహెచ్‌సి వైద్యాధికారి చలమయ్య హాజరు కాకపోవడంతో గ్రామస్తులు విమర్శి స్తున్నారు.…

524 సిమెంట్‌ బస్తాలు గోల్‌ మాల్‌

Jan 10,2024 | 21:19

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని తునివాడ గ్రామంలో పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాల నూతన నిర్మాణాలకు సిమెంటు పంపిణీ చేసినప్పటికీ…

30వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 10,2024 | 21:18

ప్రజాశక్తి-గజపతినగరం:  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 30వ రోజుకు చేరుకుంది.…

మున్సిపల్‌ కార్మికుల బిక్షాటన

Jan 10,2024 | 21:09

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు సమ్మె బుధవారం…

22వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

Jan 10,2024 | 21:06

ప్రజాశక్తి- విజయనగరం టౌన్‌  :  సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి 22వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కలెక్టరేట్‌…

ఓటర్ల సవరణ దరఖాస్తులను 17లోగా పరిష్కరించాలి : కలెక్టర్‌

Jan 10,2024 | 21:03

 ప్రజాశక్తి-విజయనగరం :  ఓటర్ల సవరణ కోసం అందిన దరఖాస్తులను ఈనెల 17వ తేదీ లోగా డిస్పోజ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఓటర్లు ఆన్లైన్‌ ద్వారా…