విజయనగరం

  • Home
  • ఒపిఎస్‌ను మేనిఫెస్టోలో చేర్చాలి

విజయనగరం

ఒపిఎస్‌ను మేనిఫెస్టోలో చేర్చాలి

Feb 16,2024 | 21:31

ప్రజాశక్తి-బొబ్బిలి :  ఒపిఎస్‌ పునరుద్ధరణను మేనిఫెస్టోలో చేర్చాలని యుటిఎఫ్‌ నాయకులు టిడిపి, జనసేన, కాంగ్రెస్‌ నాయకులకు శుక్రవారం వినతులు అందించారు. కోటలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనను…

ఎమ్మెల్యేలంతా ఇసుక, భూదందాలే

Feb 16,2024 | 21:08

 ప్రజాశక్తి – విజయనగరం కోట, నెల్లిమర్ల, గంట్యాడ  : విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు జిల్లాలో ఇసుక, భూ దందాలకు పాల్పడుతున్నారని, ఎదురు తిరిగిన ప్రజలపైనా, టిడిపి కార్యకర్తలపైనా…

జగన్‌ కుర్చీ మడతపెడతాం : లోకేష్‌

Feb 16,2024 | 20:34

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  వైసిపి నాయకులు చొక్కా మడతపెడితే…. టిడిపి, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌…

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించిన రైతు, కార్మిక సంఘాలు

Feb 16,2024 | 20:31

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక సంఘాల ఐక్య వేదిక…

సిపిఎస్‌ రద్దుకు 18న చలో విజయవాడ

Feb 16,2024 | 20:27

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 18న చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులంతా తరలి రావాలని…

వంద కుటుంబాలు టిడిపిలో చేరిక

Feb 16,2024 | 20:22

 ప్రజాశక్తి- విజయనగరం కోట : విజయనగరం మండలం బడుకొండపేటకు చెందిన వైసిపి నాయకులు పాశి అప్పలనాయుడు, డొప్ప అప్పలనాయుడు, దువ్వు గురుమూర్తి, బడుకొండ చిన్న సత్యం తదితర…

మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు

Feb 16,2024 | 20:20

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ సిఐ రంగనాధ్‌ అన్నారు. మైనరు డ్రైవింగ్‌పై శుక్రవారం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. నగరంలోని…

తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు

Feb 16,2024 | 20:19

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి వెల్లడించారు. శుక్రవారం 32,49 డివిజన్‌లోని నాయుడు…

బిజెపితో జతకట్టే పార్టీల్లో ఉండలేను

Feb 15,2024 | 21:33

కురుపాం: మతతత్వ పార్టీ అయిన బిజెపితో జత కట్టిన ఏ పార్టీలోనూ ఉండలేనని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ అన్నారు. గురువారం సాయంత్రం తన…