ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి పట్ల ప్రజల్లో రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందని ఆ పార్టీ అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…
ఒక్కొక్కరి నుంచి రూ.లక్షన్నర గిరిజన సంక్షేమశాఖలో శృతిమించిన లంచాల పర్వం అక్రమ బదిలీలకూ కలెక్షన్లు ఫిర్యాదు చేసినా స్పందించని జిల్లా అధికారులు ప్రజాశక్తి – సాలూరు : …
ఎప్పటిలాగే ఈఏడాది కూడా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయి అయ్యింది. విజయనగరం జిల్లా ప్రథమ ఇంటర్లో రాష్ట్రంలో…
ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బహిరంగసభ ఈనెల 16న విజయనగరంలో జరుగుతుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు.…
ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వాగతం పలికారు.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం నగరంలోని ధర్మపురిలో జరిగిన ఎన్నికల…
ప్రజాశక్తి-నెల్లిమర్ల : వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని జనసేన అభ్యర్థి లోకం మాధవి తెలిపారు. మండలంలోని దన్నానపేట, కొత్తపేట, సీతారామునిపేట, గొర్లిపేటలో శుక్రవారం ఆమె ఎన్నికల ప్రచారం…
ప్రజాశక్తి – పూసపాటిరేగ : అభివృద్ధి చేసిన పార్టీలకు అవకాశం ఇవ్వాలని నెల్లిమర్ల ఎమ్యెల్యే బడ్డకొండ అప్పలనాయుడు కోరారు. శుక్రవారం మండలంలోని తిప్పలవలసలో ఎన్నికల ప్రచారం చేశారు.…
ప్రజాశక్తి-గుర్ల : తోటపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించిన ఘనత తమదేనని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు అన్నారు. గురువారం గుర్లలో జరిగిన ఆత్మీయ సమావేశంలో…